Home » speech
ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకించాలని పవన్ రాసిన లేఖను ఆయన పట్టించుకోలేదు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుక�
సిరిసిల్ల ప్రజలపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారు..నేను దేశ ద్రోహినా ? ఎవరైనా మీ రాజధాని ఏదని అడిగితే ఏం చెప్పాలి ? అమరావతి పేరు చెప్పాలా ? లేక పిచ్చి తుగ్లక్ పేరు చెప్పాలా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి �
అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా ? ఇది ప్రజా రాజధాని..జగన్ రాజధాని కాదు…అడ్డొస్తే ఎవరినైనా వదిలిపెడుదామా అని ప్రశ్నించారు టీడీపీ చీఫ్ బాబు. 2020, జనవరి 09వ తేదీ గురువారం మచిలీపట్నంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిర్వహించిన సభలో బాబు మాట�
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…మీడియాతో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడుతున్న ఆయన..ఒక్కసారిగా మాట్లాడలేదు. ఏమైందోనని అందరూ అనుకుంటున్నారు..ఒక్క ఐదు నిమిషాలు అం
తెలుగు దేశం ఎంపీ రామ్ మోహన్ నాయుడు.. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటులో గట్టిగా వినిపించే గళం అతనిదే. అతని మాటలకు పార్లమెంటులో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. పార్లమెంటులో ప్రశ్నలు సంధించాలన్నా.. ఉపన్యాసాలతో ఆకట్టుకోవాలన్నా రామ్మోహన్ నాయుడు పద్దత�
సినిమా రంగంలో ఎవరి పట్ల ఎలా ఉండాలి..ఎలా మెలగాలి అనే విషయాలు..క్రమశిక్షణగా మెలుగుతున్నానంటే..దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు అని..ఆయన తనకు గురుతుల్యులు అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మాట్లాడుతుంటే..తాను ఏమి మాట్లడ లేకపోయానని, అంత మహ
కలానికి సంకెళ్లు కాదు.. కులాధిపతులకే అన్నారు ఏపీ మంత్రి కోడాలి నాని. కలానికి కాదని.. కులానికి సంకెళ్లు పడ్డాయంటూ విమర్శలు చేశారాయన. కులాధిపతులు వీళ్లు.. ఎల్లకాలం రాష్ట్రాన్ని పరిపాలించాలి.. వీళ్లకే దేశంలో, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు దైవ�
తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి, కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యాం అన్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై వస్తున్న విమర్శలపై స్పందించారాయన. 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం మీడియాతో మాట్లా�
2020 ఫిబ్రవరి నెలలో యాదాద్రి ప్రధాన ఆలయ పనులు పూర్తవుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా 1008 కుండాలతో విశేష యాగాన్ని నిర్వహించతలపెట్టినట్లు తెలిపారు. ప్రపంచ వైష్ణవ పీఠాల పండితులను పిలుస్తున్నట్లు, చిన జీయర్ స్వామీజీ అనుగ్రహంతో వికా