speech

    పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం : సీఎం జగన్ 

    October 21, 2019 / 03:54 AM IST

    విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్  అమరవీరుల దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులు సమాజానికి ఎం

    మన్ కీ బాత్ : ఓటమి తర్వాత…రష్యన్ టెన్నిస్ ప్లేయర్ స్పీచ్ పై మోడీ ప్రశంసలు…లతాజీకి బర్త్ డే విషెస్

    September 29, 2019 / 10:27 AM IST

    ఇవాళ(సెప్టెంబర్-29,2018)మన్ కీ బాత్ 57వ ఎసిపోడ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ..దసరా పండుగ సీజన్ దేశంలో మొదలైన సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ బుంధువులు,కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపా

    హైదరాబాద్ మెట్రో బెటర్ : ఎలాంటి అనుమానాలు వద్దు – కేటీఆర్

    September 19, 2019 / 05:58 AM IST

    నగరంలోని మెట్రోపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు మంత్రి కేటీఆర్. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే..తమ ప్రభుత్వం మెట్రోపై చర్యలు తీసుకొంటోందన్నారు. ఇతర నగరాల్లో మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో బెటర్ అని, మొత్తం 80 అవార్డుల�

    మనకు మనమే పోటీ : ఢిల్లీని శాసిద్దాం – హరీష్

    April 1, 2019 / 10:46 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు మనమే పోటీనని..ప్రతిపక్షాలకు అంత సీన్ లేదని..16 ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీని శాసిద్దామని TRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.

    తెలంగాణ అసెంబ్లీ : పద్మారావు నిగర్వి : కేసీఆర్

    February 25, 2019 / 04:24 AM IST

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతల�

    మోడీ అబద్దాలు చెప్పడంలో దిట్ట : బాబుకు కేజ్రీ సపోర్టు

    February 11, 2019 / 08:37 AM IST

    ఢిల్లీ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పడంలో దిట్ట అని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రాజధాని వేదికగా ఫిబ్రవరి 11వతేదీ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు ఆయన �

    బడ్జెట్ సెషన్స్ : నవభారత్ నిర్మాణానికి కృషి

    January 31, 2019 / 05:46 AM IST

    ఢిల్లీ : గాంధీజీ కలలకు అనుగుణంగా భారత ప్రభుత్వం నడుచుకొంటోందని…అవినీతి రహిత పాలనను అందించడమే సర్కార్ లక్ష్యమని…2019 సంవత్సరం భారత్‌కు ఎంతో ముఖ్యమైందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభివర్ణించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31�

    రిపబ్లిక్ డే : జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

    January 26, 2019 / 06:23 AM IST

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు.

    రైతు బీమా : రూ. 303 కోట్ల చెల్లింపు – కేసీఆర్

    January 20, 2019 / 08:07 AM IST

    హైదరాబాద్ : ఏ రాష్ట్రం చేయని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని..అందులో రైతు బీమా ఒకటని..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20వ తేదీ అసెంబ్లీలో జరిగిన చర్చలో క�

    తెలంగాణ అసెంబ్లీ : హామీలు 100 శాతం నేరవేరుస్తాం – కేసీఆర్

    January 20, 2019 / 07:56 AM IST

    హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము ఎలాంటి హామిలిచ్చామో తప్పకుండా 100 శాతం నేరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వందకు శాతం రైతుల ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉంటుందని పక్కాగా చెబుతున్నట్లు చెప్

10TV Telugu News