Home » speech
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులు సమాజానికి ఎం
ఇవాళ(సెప్టెంబర్-29,2018)మన్ కీ బాత్ 57వ ఎసిపోడ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ..దసరా పండుగ సీజన్ దేశంలో మొదలైన సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ బుంధువులు,కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపా
నగరంలోని మెట్రోపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు మంత్రి కేటీఆర్. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే..తమ ప్రభుత్వం మెట్రోపై చర్యలు తీసుకొంటోందన్నారు. ఇతర నగరాల్లో మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో బెటర్ అని, మొత్తం 80 అవార్డుల�
తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు మనమే పోటీనని..ప్రతిపక్షాలకు అంత సీన్ లేదని..16 ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీని శాసిద్దామని TRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ స్పీకర్గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతల�
ఢిల్లీ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పడంలో దిట్ట అని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రాజధాని వేదికగా ఫిబ్రవరి 11వతేదీ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు ఆయన �
ఢిల్లీ : గాంధీజీ కలలకు అనుగుణంగా భారత ప్రభుత్వం నడుచుకొంటోందని…అవినీతి రహిత పాలనను అందించడమే సర్కార్ లక్ష్యమని…2019 సంవత్సరం భారత్కు ఎంతో ముఖ్యమైందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభివర్ణించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు.
హైదరాబాద్ : ఏ రాష్ట్రం చేయని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని..అందులో రైతు బీమా ఒకటని..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20వ తేదీ అసెంబ్లీలో జరిగిన చర్చలో క�
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము ఎలాంటి హామిలిచ్చామో తప్పకుండా 100 శాతం నేరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వందకు శాతం రైతుల ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉంటుందని పక్కాగా చెబుతున్నట్లు చెప్