Home » speed up
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. రెండు రోజుల నుంచి విచారణలో స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం… వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు.. ఇంట్లో పని చేసేవారని రహస్యంగా ప్రశ్నించిం�
చిత్తూరు జిల్లా గుట్టపాళ్యంలో చిన్నారి హత్య ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని, దారుణమైన ఘటనకు పాల్పడిన వ్యక్తికి..కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి అత్యాచారం, హత్య త
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మునగనూరు గ్రామంలో కూతురే తల్లిని హత్య చేసిన కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో
విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుసగా మూడు రోజులు శ్రద్ధ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించింది. కిడ్నీ ఆపరేషన్స్కు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించింది. శ్రద్ధ ఆస్పత్రిలో
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కేసు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేస్తోంది.
డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు…దూకుడు పెంచారు. పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లపై వరుసబెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇబ్బందుల్లేని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా అభ్యర్థులకు సీట్లు కేట�
హైదరాబాద్ : ఇటీవల హత్యకు గురైన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాకేష్రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ కేసులో పోలీసుల ప్రమ
జయరామ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం అయింది.