Home » Sri Lanka
ఉత్తర శ్రీలంకలో తన అడుగులను విస్తరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు భారత్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉత్తరశ్రీలంకలో పెద్ద ఎత్తున ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపడుతున్న చైనా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం.. బకింగ్హామ్ ప్యాలెస్. దాని తర్వాతి కాస్ట్రీ బిల్డింగ్ అంటే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీనే. 40అంతస్తుల్లో 170కార్లతో ఉండే విలాసవంతమైన భవనం అది. ఆ (యాంటిల్లా) అని పిలిచే ఇంట్లో పెట్టుకోవడానిక�
నిర్ణయాత్మక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్లో 81పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగించింది.
ఎన్నో కష్టాలు, కరోనా ఎదురీతల మధ్య శ్రీలంకతో సమరానికి సిద్ధం అయ్యింది భారత్.. చెరొక పాయింట్ ఖాతాలో వేసుకుని ఆఖరి మ్యాచ్లో అమీతుమీ తేల్చుకునేందుకు రంగంలోకి దిగింది.
భారత్, శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ గురువారం(29 జులై 2021) భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు జరగనుంది. ఇంతకుముందు, ఇరు జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలవగా.. మూడో మ్యాచ్ కీలకం కానుంది.
అదృష్ట దేవత ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి పలకరించిందంటే మాత్రం జీవితమే మారిపోతుంది. పేదవాడు కూడా సంపన్నుడు అయిపోతాడు.
భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ రావడంతో ఈరోజు(27 జులై 2021) జరగాల్సిన మ్యాచ్ను రేపటికి వాయిదా వేశారు.
కొలంబో స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో పృథ్వీ షా మొదటి బంతికే నిరాశపరిచాడు. అలా తొలి వికెట్ ను కోల్పోయిన టీమిండియా.. 6.1ఓవర్లకే సంజూ శాంసన్ (27)ను కోల్పోవాల్సి వచ్చింది.
దట్టమైన అందమైన అడవిలో 100 సంవత్సరాల నాటి బంగ్లా.ఓ శ్రీమంతుడు భార్య గుర్తుగా కట్టుకున్న ఆ బంగ్లా గత చరిత్రగా మిగిలిపోలేదు. నేడు అత్యద్భుతమైన ఆధునికతతో మరింత అందంగా..రాజసం ఉట్టిపడేలా రూపుదిద్దుకుని గత చరిత్రకు..నేటి ఆదునికతకు నిదర్శనంగా ఆకట్ట�
ఎట్టకేలకు భారత్తో జరిగిన చివరి వన్డేతో ఆతిధ్య శ్రీలంక జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో.. మొదట టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వర్షం కారణంగా ఆట 50కి