Home » Sri Lanka
Bus Crashes 14 People Kills : శ్రీలంక రాజధాని కొలంబోలో ఘోరం జరిగింది. నిండుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవటంతో ఏకంగా..దీంతో 14మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి
ప్రపంచం అంతాస్మార్ట్ ఫోన్ రూపంలో అరిచేతిలోకి వచ్చిన క్రమంలో ఇప్పుడు షాపింగ్ అంతా ఆన్ లైలే. హలో అంటూ పొలో అంటూ నెట్టింటిలో ఒక్క క్లిక్ చేస్తే చాలు నట్టింటికి నడిచి వచ్చేస్తున్నాయి మనం కోరుకునే వస్తువులు. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజ
జాతీయ భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా, ఇతర ఫేస్ కవరింగ్ లను నిషేదిస్తున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. పబ్లిక్ సెక్యూరిటీ మినిష్టర్ శరత్ వీరశేఖర క్యాబినెట్ ఆర్డర్పై సంతకం చేశారు. దీనిపై పార్లమెంటరీ అప్రూవల్ మాత్రమే రావాల్సి..
వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్మన్గా అవతరించాడు. యువరాజ్ సింగ్ మరియు హెర్షెల్ గిబ్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఒకే ఓ�
Kashmir భారత్ – పాక్ మధ్య ఉన్న సమస్య కేవలం కశ్మీరేనని, భారత్ తో తమకున్న వివాదాలు దానిపైనేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. శ్రీలంకకి రెండు రోజుల పర్యటన కోసం వెళ్లిన ఇమ్రాన్ ఖాన్… కొలంబో
భారత్లో తిరుగులేని పార్టీగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. దేశానికే పరిమితం కాకుండా.. విదేశాల్లోనూ పాగా వేయనుందా? శ్రీలంక, నేపాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.. ఈ వి�
Elephant stop bus to steal bananas : దొంగలు దారికాచి మరీ దోపిడి చేస్తారనే విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ వైరైటీగా ఓ ఏనుగు దొంగతనం చేసింది. ఏనుగేంటీ దొంగతనం ఏంటీ అంటే నమ్మలేం కదూ..అవును నిజమేనండీ… ఓ ఏనుగు సినిమా స్టైల్ ల్లో రోడ్డుకు అడ్డంగా వచ్చి ఆ దారిలో వెళ్తున్న ఓ �
Save 100 beached whales : శ్రీలంక నైరుతి సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డుకు వందల సంఖ్యలో తిమింగలాలు కొట్టుకువచ్చాయి. ఒడ్డుకు చేరిన తిమింగళాలను కాపాడేందుకు లంక గ్రామస్తులతో పాటు నేవీ సిబ్బంది, పోలీసు బృందాలు, స్థానిక స్వచ్ఛంద సేవకులు బీచ్ దగ్గరకు చేరుకున్నారు. �
గుట్టు చప్పుడు కాకుండా సామాన్లు దోచుకెళ్లడంలో పిల్లులు దిట్ట. ఆహారం సంపాదించడానికి.. ఎంత ఇరుకు సందుల్లో అయినా దూరిపోతాయి. పని కోసం నిద్రాహారాలు మానేసి కష్టపడి పనిచేసే పిల్లులు ప్రపంచాన్ని దోచేసేంత కిలాడీలు అని మరోసారి ప్రూవ్ అయింది. ఈ విషయ�
శ్రీలంకలో రావణుడే తొలి పైలట్ అనేందుకు 100 మందికి పైగా ఆధారాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. రామాయణంలో విలన్ అయిన రావణుడు… శ్రీలంకను పరిపాలించాడని ప్రతీతి. అక్కడి ప్రజలకు రావణుడు అంటే ఎంతో భక్తి. ఆయన గొప్ప రాజే �