Home » Sri Lanka
శ్రీలంకలో ఇవాళ(నవంబర్-16,2019) అధ్యక్ష ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటలముందు ఓ దుండగుడుమైనార్టీ ముస్లిం ఓటర్లను తీసుకువెళ్తున్న బస్సుల కాన్వామ్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమ�
జింబాబ్వే క్రికెట్ జట్టును ఐసీసీ నిషేదించింది. దీంతో భారత్లో దేశంలో పర్యటించాల్సి ఉన్న జింబాబ్వే స్థానంలో శ్రీలంక ఎంటర్ అయింది. ఈ మేర 2020 జనవరిలో శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం భారత్లో పర్యటించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను బీస�
శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు మొండిచేయి వేయడంతో నిరాశ చెందిన అతడు 34 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. పదకొండేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై తన తొలి సిరీస్లోన
కొలంబో : శ్రీలంకలో సోషల్ మీడియా మూగబోయింది. సోషల్ మెసేజింగ్ యాప్స్ సహా ఫేస్ బుక్, వాట్సాప్ అన్ని ప్లాట్ ఫాంలను తాత్కాలికంగా బ్లాక్ చేశారు.
కొలంబో : ఈస్టర్ సండే రోజు జరిగిన దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవా
కొలంబో: ఆత్మాహుతి బాంబుదాడులతో దద్దరిల్లుతున్న శ్రీలంకలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయటానికి నిరాకరించిన పోలీసు బాస్ (IGP-Inspector General of Police) పుజిత్ జయసుందర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రదాడులు జరుగుత�
ఈస్టర్ రోజున జరిగిన బాంబు పేలుళ్ల ఘటనతో శ్రీలంక ప్రభుత్వం అలర్టయింది. భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బుర్ఖాలు, స్కార్ఫ్లు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖాన్ని కప్పివుంచే వాటిని ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్�
ఈస్టర్ పండుగ నాటి మారణహోమాన్ని మరువకముందే శ్రీలంక మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కల్మునాయ్ నగరంలోని సైందమరుదు ప్రాంతంలో మూడు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈస్టర్ సండే పేలుళ్ల అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా బల�
ఈస్టర్ డే రోజున కొలంబోలో జరిగిన విషాదం యావత్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదానికి కారకులైన వారిని పట్టుకునే ప్రయత్నంలో శ్రీలంక ప్రభుత్వం పెద్ద పొరబాటు చేసింది. ఏప్రిల్ 25గురువారం అనుమానితులు అని పేర్కొంటూ ఆరుగురిని ఫొటోలతో పాటు �
శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడి..వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అనుమానితుల ఫోటోలను అక్కడి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆరుగురు అనుమానితులుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలున్నారు. వారి ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రధాన కూడళ్లలో అంటిం�