Sri Lanka

    నో రిటైర్మెంట్.. మరో రెండేళ్లు టీ20ల్లో ఆడతా : మలింగ

    November 20, 2019 / 12:30 PM IST

    శ్రీలంక కెప్టెన్, సీనియర్ పేసర్ లసిత్ మలింగ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో పడ్డాడు. వచ్చే ఏడాదిలో జరుగబోయే ప్రపంచ టీ20 కప్ తర్వాత కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో �

    ముగిసిన ఓట్ల లెక్కింపు: ఓడిన అధికార పార్టీ.. మోడీ అభినందనలు

    November 17, 2019 / 11:52 AM IST

    శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాసపై గోటబాయ రాజపక్సే విజయం సాధించారు. శ్రీలంక ఏడో అధ్యక్షునిగా గోటబాయ రాజపక్సేను అధికారికంగా ప్రకటించింది ఆ దేశ ఎన్నికల సంఘం. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానిక�

    శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు..ముస్లిం ఓటర్లపై ఫైరింగ్

    November 16, 2019 / 04:06 AM IST

    శ్రీలంకలో ఇవాళ(నవంబర్-16,2019) అధ్యక్ష ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటలముందు  ఓ దుండగుడుమైనార్టీ ముస్లిం ఓటర్లను తీసుకువెళ్తున్న బస్సుల కాన్వామ్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమ�

    తాయెత్తులు కట్టించుకున్న లంక ప్లేయర్లు, జనవరిలో భారత పర్యటన

    September 25, 2019 / 03:33 PM IST

    జింబాబ్వే క్రికెట్ జట్టును ఐసీసీ నిషేదించింది. దీంతో భారత్‌లో దేశంలో పర్యటించాల్సి ఉన్న జింబాబ్వే స్థానంలో శ్రీలంక ఎంటర్ అయింది. ఈ మేర 2020 జనవరిలో శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీస�

    అంతర్జాతీయ క్రికెట్‌కు మెండీస్ రిటైర్మెంట్

    August 29, 2019 / 03:29 AM IST

    శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు మొండిచేయి వేయడంతో నిరాశ చెందిన అతడు 34 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. పదకొండేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై తన తొలి సిరీస్‌లోన

    ఏ యాప్ పనిచేయదు : దేశంలో సోషల్ మీడియా బ్యాన్!

    May 13, 2019 / 12:42 PM IST

    కొలంబో : శ్రీలంకలో సోషల్ మీడియా మూగబోయింది. సోషల్ మెసేజింగ్ యాప్స్ సహా ఫేస్ బుక్, వాట్సాప్ అన్ని ప్లాట్ ఫాంలను తాత్కాలికంగా బ్లాక్ చేశారు.

    అలర్ట్:  శ్రీలంకలో మళ్ళీ దాడులకు ప్లాన్ 

    April 29, 2019 / 02:58 PM IST

    కొలంబో : ఈస్టర్  సండే రోజు జరిగిన  దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు  చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు జారీ చేసింది.  ఉగ్రవా

    శ్రీలంక లో కొత్త పోలీసు బాస్ 

    April 29, 2019 / 11:59 AM IST

    కొలంబో: ఆత్మాహుతి బాంబుదాడులతో దద్దరిల్లుతున్న శ్రీలంకలో  ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంది.  రాజీనామా చేయటానికి నిరాకరించిన పోలీసు బాస్ (IGP-Inspector General of Police) పుజిత్  జయసుందర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రదాడులు జరుగుత�

    దేశం కోసమే : బుర్ఖాలు..స్కార్ఫ్‌లపై నిషేధం

    April 29, 2019 / 03:49 AM IST

    ఈస్టర్ రోజున జరిగిన బాంబు పేలుళ్ల ఘటనతో శ్రీలంక ప్రభుత్వం అలర్టయింది. భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బుర్ఖాలు, స్కార్ఫ్‌లు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖాన్ని కప్పివుంచే వాటిని ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్�

    లంకలో మళ్లీ కలకలం : 3 చోట్ల బాంబు పేలుళ్లు

    April 27, 2019 / 01:20 AM IST

    ఈస్టర్ పండుగ నాటి మారణహోమాన్ని మరువకముందే శ్రీలంక మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కల్మునాయ్ నగరంలోని సైందమరుదు ప్రాంతంలో మూడు బాంబు పేలుళ్లు చోటు  చేసుకున్నాయి. ఈస్టర్ సండే పేలుళ్ల అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా బల�

10TV Telugu News