Sri Lanka

    ఎమర్జెన్సీ ప్రకటించిన లంక ప్రభుత్వం

    April 22, 2019 / 10:33 AM IST

    ‘ఈస్టర్ డే’ రోజు జరిగిన ఘోరానికి లంక దేశం అతలాకుతలం అయింది.  వరుస బాంబు పేలుళ్ల అనంతరం గందరగోళానికి గురైన దేశానికి రక్షణ కల్పించే ఉద్ధేశ్యంతో శ్రీలంక ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. సోమవారం అర్ధరా

    దేవుడా.. నువ్వెక్కడ? : లంక బాధితుల ఆవేదన

    April 22, 2019 / 10:03 AM IST

    శ్రీలంక. అక్కడ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆవేదన మాత్రమే వినిపిస్తోంది. పండగ పూట జరిగిన మారణహోమం నుంచి వాళ్లు తేరుకోలేదు. ప్రభుత్వం, పోలీసులు ఎంత మనోధైర్యం చెబుతున్నా.. వెంటాడుతున్న భయం వాళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఉగ్రవాదుల మారణహోమంపై ఆ దేశ

    శ్రీలంక భీతావహం : ఆరుగురు భారతీయుల మృతి

    April 22, 2019 / 05:44 AM IST

    శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయానికి మృతుల సంఖ్య 290 మందికి చేరింది. గాయపడిన 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో 35 మంది విదేశీయులున్నారు. ఏప్రిల్ 21వ �

    శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ 

    April 22, 2019 / 04:49 AM IST

    ఎక్కడ ఏ బాంబు పేలుళ్లు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంటున్నాయి.

    శ్రీలంకలో పేలుళ్లు : గోవాలో హై అలర్ట్ 

    April 22, 2019 / 04:30 AM IST

    ఈస్టర్ పండుగలో శ్రీలంక రక్తసిక్తంగా మారిపోయింది. జీసస్ ప్రార్థనలు వినపడాల్సిన సమయంలో ఆర్తనాదాలు వినిపించాయి. ఏప్రిల్ 21న శ్రీలంకలో ఎనిమిది బాంబు దాడులు సంభవించాయి. ఈ ఘోర ఘటనలో వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా..లెక్కలేనంతమంది తీవ్రంగా గాయ�

    ఉగ్రవాదుల కోసం గాలింపు : శ్రీలంకలో కర్ఫ్యూ ఎత్తివేత

    April 22, 2019 / 03:22 AM IST

    శ్రీలంకలో బాంబు దాడులు చేసి 215 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగ పూట ఉగ్రవాదులు బాంబు దాడులతో పేట్రేగిపోయారు. మొత్తం 8 చోట్ల బాంబులు పేల్చారు. క్రైస్తవ ప్రార్థనా సంస�

    టెర్రర్ హంట్ : శ్రీలంకలో ఉగ్రవాదులపై కమాండో ఆపరేషన్

    April 21, 2019 / 04:00 PM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్ర దాడులు నేషనల్ తౌహీద్ జమాత్ పనిగా పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన

    శ్రీలంకలో రక్తపాతం : 9వ బాంబు పేలుడు

    April 21, 2019 / 12:45 PM IST

    శ్రీలంక భయం గుప్పట్లో ఉంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి. ఉగ్రవాదులు జరిపిన బాంబుల దాడులతో దద్దరిల్లుతోంది. 11 చోట్ల బాంబులు పేలుతాయని ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఘోరకలి సంభవించింది. 8 చోట

    శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి ముప్పు!

    April 21, 2019 / 12:01 PM IST

    కొలంబోలో అట్టుడుకుతోంది. ఈస్టర్ వేడుకల్లో భాగంగా చర్చీల్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. 3 చర్చీలు, 3 హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడులకు తెగబడ్డారు. దీనితో ఆయా ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. సహాయక చర్యలు

    శ్రీలంకలో బాంబు పేలుళ్లు: స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశం 

    April 21, 2019 / 09:57 AM IST

    శ్రీలంక వరస బాంబు పేలుళ్లతో రెండు రోజుల పాటు (ఏప్రిల్ 22,23)  విద్యాసంస్థలు అన్నీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దేశంలో చర్చిల్లో ఈస్టర్ పండుగ వేడులు జరుగుతుండగా ఒక్కసారిగా సంభవించిన పేలుళ్లకు దేశం యావత్తు దద్దరిల్లిపోతోంది. ఉద�

10TV Telugu News