Home » Sri Lanka
ఈస్టర్ పండుగ రోజు శ్రీలంక రక్త సిక్తంగా మారిపోయింది. దేశంలో ఆరు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ క్రమంలో బాధితుల చికిత్స నిమిత్తం బ్లడ్ బ్యాంక్లు ప్రజలను
వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే ఎమర్జనీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొలంబోలో జరిగిన ఆరు ప్రాంతాలలో సంభవించిన బాంబు
కొలంబోలో మరో పేలుడు(మానవ బాంబు) ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. దేహీవాలాజూ ప్రాంతంలోని ఓ హోటల్ సమీపంలో జరిగిన ప్రమాదం పెను బీభత్సాన్ని సృష్టించింది. ఏప్రిల్ 21 ఉదయం నుంచి జరిగిన పేలుళ్లలో వందల కొద్దీ ప్రాణనష్టం జరిగింది. దేహీవాలా ప్రాంత�
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 185కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు. మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతు�
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 160 మంది మృతి చెందారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిమిషం నిమిషానికి మృతులు పెరుగుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్న�
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. కొలంబోలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కొలంబోలో నెలకొన్న పిరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు. శ్రీలంకలోని �
క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుక్రీస్తును శిలువ వేసిన తరువాత పునరుద్ధానుడైన రోజును క్రైస్తవులు పర్వదినంగా జరుపుకుంటారు. ఈ వేడుకనే ఈస్టర్ పండుగ అంటారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో చర్చిల్లో దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఆనంద
ఈస్టర్ పర్వదినం సందర్భంగా విషాదం నెలకొంది. ఉగ్రవాదులు ఈస్టర్ వేడుకలను టార్గెట్ చేశారు. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని ఐదు చర్చీలు, రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ లో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ వేడుకల్లో ఘటన చేసుకుంది.
మే నెలాఖరులో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్కు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇందులో భాగంగానే శ్రీలంక క్రికెట్ బోర్డు మలింగకు షాక్ ఇవ్వడంతో పాటు కరుణరత్నెను కెప్టెన్గా ప్రకటించి సంచలనానికి తెరదీసింది లంక బోర్డు. 2015వరల్డ్ కప్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాల్సి ఉన్న లసిత్ మలింగ తొలి మ్యాచ్కు దూరంగానే ఉన్నాడు.