Sri Lanka

    కప్పు కొట్టేశారు: లంకపై ఘన విజయం

    January 10, 2020 / 05:05 PM IST

    భారత్ సిరీస్ కొట్టేసింది. పర్యాటక జట్టుపై రెండో మ్యాచ్ లోనూ భారీ విజయం  సాధించి కప్పు దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయకేతనం ఎగరేసింది. రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో.. మూడో మ్యాచ్‌లో 78పరుగుల తేడాత

    మిగిలిందొక్కటే: కీలక మ్యాచ్‌కు భారత్.. లంక

    January 9, 2020 / 11:09 PM IST

    మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ మూడో టీ20కి చేరుకుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో టీ20లో గెలిచింది. 1-0 ఆధిక్యంలో నిలిచిన కోహ్లిసేన ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తోంది. చివరి మ్యాచ్‌లో జట్టు కూర�

    భారత్ బోణీ.. ఏడు వికెట్ల తేడాతో కొట్టేశారు

    January 7, 2020 / 05:18 PM IST

    తొలి మ్యాచ్ రద్దు అయినా.. రెండో మ్యాచ్‌తో భారత్ హిట్ కొట్టేసింది. లంకపై మూడు విభాగాల్లోనూ రాణించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇండోర్ వేదికగా తొలుత బౌలర్లు, అనంతరం బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్లతో గెలుపొం

    మ్యాచ్ ఆగింది: అభిమానుల కోసం భజ్జీ స్టెప్పులు

    January 6, 2020 / 07:51 PM IST

    టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎంటర్‌టైనర్ అయిపోయాడు. అస్సాంలోని గువాహటి వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 రద్దు అయింది. భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులంతా నిరుత్సాహానికి గురవుతున్నారనుకున్నారో ఏమో.. భజ�

    T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో కోహ్లీ

    January 4, 2020 / 11:01 AM IST

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో నిలిచాడు. ఆదివారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సి ఉన్న మ్యాచ్‌కు ముందు కోహ్లీ ముంగిట రికార్డు నిలిచి ఉంది. ఈ షార్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఘనత

    రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రచయిత కన్నుమూత

    December 26, 2019 / 02:46 AM IST

    శ్రీలంకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ప్రముఖ రచయిత ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ గంగా ప్రసాద్ విమల్(80) చనిపోయారు.  గంగా ప్రసాద్ విమల్ తన కుటుంబ సభ్యులతో పాటు దక్షిణ గోలె టౌన్ నుంచి కొలంబోకు ఒక కారులో వె�

    లంక, ఆసీస్‌లతో సిరీస్‌లకు షమీ, రోహిత్‌కు రెస్ట్: బుమ్రా ఈజ్ బ్యాక్

    December 24, 2019 / 01:20 AM IST

    టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విరామం వదలి బరిలోకి దిగనున్నాడు. మోకాలి గాయం కారణంగా కొద్దిరోజులుగా విండీస్ జట్టుతో ఆటకు దూరమైయ్యాడు బుమ్రా. ఆ సిరీస్‌లో చోటు దక్కించుకోని ధావన్‌కు స్థానం దక్కింది. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, �

    అప్పుడు లంకపైనా.. ఇప్పుడు బంగ్లాతోనూ..

    November 24, 2019 / 09:59 AM IST

    బంగ్లాదేశ్‌తో పింక్‌ బాల్‌ టెస్టుకు ముందు టీమిండియా పేసర్లు అసలు బౌలింగ్‌ ఎలా వేస్తారనే సందేహాలు తలెత్తాయి. ఎర్రబంతితో రాణిస్తున్న పేసర్లు గులాబీ బంతిపై పట్టు సాధిస్తారా అనే చర్చ జరిగింది. తమకు ఏ బంతైనా ఒక్కటే చెలరేగిపోయారు టీమిండియా పేస�

    నో రిటైర్మెంట్.. మరో రెండేళ్లు టీ20ల్లో ఆడతా : మలింగ

    November 20, 2019 / 12:30 PM IST

    శ్రీలంక కెప్టెన్, సీనియర్ పేసర్ లసిత్ మలింగ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో పడ్డాడు. వచ్చే ఏడాదిలో జరుగబోయే ప్రపంచ టీ20 కప్ తర్వాత కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో �

    ముగిసిన ఓట్ల లెక్కింపు: ఓడిన అధికార పార్టీ.. మోడీ అభినందనలు

    November 17, 2019 / 11:52 AM IST

    శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాసపై గోటబాయ రాజపక్సే విజయం సాధించారు. శ్రీలంక ఏడో అధ్యక్షునిగా గోటబాయ రాజపక్సేను అధికారికంగా ప్రకటించింది ఆ దేశ ఎన్నికల సంఘం. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానిక�

10TV Telugu News