Home » Sri Lanka
క్రికెట్లో రికార్డ్లు క్రియేట్ చెయ్యాలని ప్రతి ఆటగాడికి ఒక కోరిక.. అయితే చెత్త రికార్డ్లకు మాత్రం దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ, ఎంత గొప్ప ఆటగాడు అయినా టైమ్ బాగోలేకపోతే అసాధారణ రికార్డును కైవసం చేసుకోక తప్పదు. అటువంటి రికా
వాళ్లిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. క్రమేపి ఆ ప్రేమ బలపడసాగింది. కానీ ఇద్దరూ కలుసుకోలేక పోతున్నారు. ఎందుకంటే ఇద్దరివీ వేర్వేరు దేశాలు. తన ప్రియుడ్ని చూడాలంటే దేశం దాటి వెళ్లాలి. చివరికి తన ప్రియుడ్ని క
శ్రీలంక పర్యాటకులు భారత్కు వెళ్లకూడదని లంక ప్రభుత్వం కండిషన్ పెట్టింది. బౌద్ధ తీర్థయాత్రికులు భారత్కు వెళ్లొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది. తీర్థయాత్రలకు వయస్సులో పైబడిన ఉంటారు కాబట్టే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఇటువంట
భారత్ సిరీస్ కొట్టేసింది. పర్యాటక జట్టుపై రెండో మ్యాచ్ లోనూ భారీ విజయం సాధించి కప్పు దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయకేతనం ఎగరేసింది. రెండో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో.. మూడో మ్యాచ్లో 78పరుగుల తేడాత
మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ మూడో టీ20కి చేరుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో టీ20లో గెలిచింది. 1-0 ఆధిక్యంలో నిలిచిన కోహ్లిసేన ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తోంది. చివరి మ్యాచ్లో జట్టు కూర�
తొలి మ్యాచ్ రద్దు అయినా.. రెండో మ్యాచ్తో భారత్ హిట్ కొట్టేసింది. లంకపై మూడు విభాగాల్లోనూ రాణించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇండోర్ వేదికగా తొలుత బౌలర్లు, అనంతరం బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించడంతో రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్లతో గెలుపొం
టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎంటర్టైనర్ అయిపోయాడు. అస్సాంలోని గువాహటి వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 రద్దు అయింది. భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులంతా నిరుత్సాహానికి గురవుతున్నారనుకున్నారో ఏమో.. భజ�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో నిలిచాడు. ఆదివారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సి ఉన్న మ్యాచ్కు ముందు కోహ్లీ ముంగిట రికార్డు నిలిచి ఉంది. ఈ షార్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత
శ్రీలంకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ప్రముఖ రచయిత ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ గంగా ప్రసాద్ విమల్(80) చనిపోయారు. గంగా ప్రసాద్ విమల్ తన కుటుంబ సభ్యులతో పాటు దక్షిణ గోలె టౌన్ నుంచి కొలంబోకు ఒక కారులో వె�
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విరామం వదలి బరిలోకి దిగనున్నాడు. మోకాలి గాయం కారణంగా కొద్దిరోజులుగా విండీస్ జట్టుతో ఆటకు దూరమైయ్యాడు బుమ్రా. ఆ సిరీస్లో చోటు దక్కించుకోని ధావన్కు స్థానం దక్కింది. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, �