Home » Sri Lanka
టీమిండియా.. లంకతో ఆడాల్సిన ఆరు మ్యాచ్ ల పరిమిత ఓవర్ల క్రికెట్ శుక్రవారం వాయిదా పడింది. ఆతిత్య జట్టులో కొవిడ్ కలకలం మొదలవడంతో జులై 13న జరగాల్సిన మ్యాచ్ జులై 17కు మార్చారు.
లంక పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించనున్న రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లకు అవకాశంపై స్పందించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ టీ20కు యువ క్రికెటర్లందరికీ అవకాశమిస్తారనుకోవడం అవాస్తవమని అన్నారు.
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోస
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ప్రకటించే విషయమై బీసీసీఐ సమగ్ర ఆలోచనలు చేస్తుంది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపేందుకు ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో
India’s Squad For Sri Lanka Tour: భారత జట్టు జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్ళబోతుంది. ఈ సిరీస్లో రెండు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడతాయి. భారత జట్టు శ్రీలంక పర్యటనకు సెలక్షన్ కమిటీ త్వరలో జట్టును ప్రకటించబోతుంది. ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఇంగ్లా
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ శ్రీలంక మంత్రిమండలి తీర్మానించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Insult to Mrs. Sri Lanka Pushpika D’Selva on stage :శ్రీలంకలో నిర్వహించిన మిసెస్ శ్రీలంక పోటీల్లో అనూహ్య పరిణామం జరిగింది. అందాల రాణుల ఎంపిక పోటీలో విజేతగా నిలిచిన పుష్పికా డి సిల్వాకు స్టేజీ పైనే ఊహించిన అవమానం జరిగింది. ‘‘మిసెస్ శ్రీలంక’’ పోటీ ఫైనల్లో విజేతగా నిలి�
Bus Crashes 14 People Kills : శ్రీలంక రాజధాని కొలంబోలో ఘోరం జరిగింది. నిండుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవటంతో ఏకంగా..దీంతో 14మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి
ప్రపంచం అంతాస్మార్ట్ ఫోన్ రూపంలో అరిచేతిలోకి వచ్చిన క్రమంలో ఇప్పుడు షాపింగ్ అంతా ఆన్ లైలే. హలో అంటూ పొలో అంటూ నెట్టింటిలో ఒక్క క్లిక్ చేస్తే చాలు నట్టింటికి నడిచి వచ్చేస్తున్నాయి మనం కోరుకునే వస్తువులు. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజ
జాతీయ భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా, ఇతర ఫేస్ కవరింగ్ లను నిషేదిస్తున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. పబ్లిక్ సెక్యూరిటీ మినిష్టర్ శరత్ వీరశేఖర క్యాబినెట్ ఆర్డర్పై సంతకం చేశారు. దీనిపై పార్లమెంటరీ అప్రూవల్ మాత్రమే రావాల్సి..