-
Home » sri sathya sai district
sri sathya sai district
శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన.. రెండేళ్ల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
October 4, 2025 / 06:56 PM ISTఅది జరిగిన రెండేళ్లకు నల్లచెరువు పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమర్నాథ్ను హత్య చేసిన దుండగుల వివరాలు కనుగొన్నారు.
ధర్మవరం ఉగ్రలింకుల కేసు.. నూర్ వాట్సాప్ గ్రూపుల పరిశీలన.. ఉగ్రవాదులతో ఏం చర్చించాడంటే..
August 18, 2025 / 12:30 AM ISTధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. 4 రోజుల క్రితం నూర్ ను అదుపులోకి.. (Dharmavaram Terror Links Case)
జగన్ను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన మురళీ నాయక్ తండ్రి
May 13, 2025 / 04:22 PM ISTవైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మురళీ నాయక్ ప్రాణత్యాగం మరువలేనిది: వైఎస్ జగన్
May 13, 2025 / 03:56 PM ISTవీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
3 గంటలు, 100 ప్రశ్నలు.. జగన్ హెలికాప్టర్ వివాదం, కో పైలట్ని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు..
April 16, 2025 / 07:06 PM ISTఏ నిబంధన ప్రకారం అలా వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు.
శ్రీసత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం
October 20, 2024 / 03:40 PM ISTSri Sathya Sai District : శ్రీసత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు?
October 13, 2024 / 03:17 PM ISTఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనాన్ని ఢీకొట్టిన లారీ
February 12, 2024 / 08:37 AM ISTరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు.
లంచం ఎందుకు తీసుకోవాలో వివరించి చెప్పిన తహసీల్దారు.. మీరూ వింటారా?
December 25, 2023 / 04:10 PM ISTత్రేతాయుగ కాలంలోని విషయాలను కూడా ఉదాహరణగా చెప్పారు. ఇటీవల ఓ మేడం తిండికి కూడా బాగా ఖర్చు అయిందని తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య
November 26, 2023 / 08:56 AM ISTబుక్కపట్నంలోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.