-
Home » sri sathya sai district
sri sathya sai district
శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన.. రెండేళ్ల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
అది జరిగిన రెండేళ్లకు నల్లచెరువు పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమర్నాథ్ను హత్య చేసిన దుండగుల వివరాలు కనుగొన్నారు.
ధర్మవరం ఉగ్రలింకుల కేసు.. నూర్ వాట్సాప్ గ్రూపుల పరిశీలన.. ఉగ్రవాదులతో ఏం చర్చించాడంటే..
ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. 4 రోజుల క్రితం నూర్ ను అదుపులోకి.. (Dharmavaram Terror Links Case)
జగన్ను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన మురళీ నాయక్ తండ్రి
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మురళీ నాయక్ ప్రాణత్యాగం మరువలేనిది: వైఎస్ జగన్
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
3 గంటలు, 100 ప్రశ్నలు.. జగన్ హెలికాప్టర్ వివాదం, కో పైలట్ని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు..
ఏ నిబంధన ప్రకారం అలా వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు.
శ్రీసత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం
Sri Sathya Sai District : శ్రీసత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు?
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనాన్ని ఢీకొట్టిన లారీ
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు.
లంచం ఎందుకు తీసుకోవాలో వివరించి చెప్పిన తహసీల్దారు.. మీరూ వింటారా?
త్రేతాయుగ కాలంలోని విషయాలను కూడా ఉదాహరణగా చెప్పారు. ఇటీవల ఓ మేడం తిండికి కూడా బాగా ఖర్చు అయిందని తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య
బుక్కపట్నంలోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.