Home » sri sathya sai district
ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. 4 రోజుల క్రితం నూర్ ను అదుపులోకి.. (Dharmavaram Terror Links Case)
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ఏ నిబంధన ప్రకారం అలా వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు.
Sri Sathya Sai District : శ్రీసత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు.
త్రేతాయుగ కాలంలోని విషయాలను కూడా ఉదాహరణగా చెప్పారు. ఇటీవల ఓ మేడం తిండికి కూడా బాగా ఖర్చు అయిందని తెలిపారు.
బుక్కపట్నంలోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహిళలు, చిన్నారులు సహా 13 మంది ఈ ప్రమాదంలో మరణించారు.