Home » srikakulam politics
వైఎస్సార్, జగన్లే కోద్దో గోప్పో జిల్లాకు న్యాయం చేశారని..అయినా వెనుకబడే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు.
వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా.. ఇచ్ఛాపురం, టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి.
పాతపట్నం నియోజకవర్గంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ కనిపిస్తోంది. రెండు పార్టీల్లోనూ గ్రూప్ వార్ జరుగుతుండటంతో టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది చివరి వరకు సస్పెన్స్గా మారనుంది.
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కొండ్రు మురళీమోహన్ వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఉంటూ వైసీపీ నిర్ణయాన్ని బలపర్చడం వెనుక జగన్ గూటికి చేరాలనే ఉద్దేశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నా
శ్రీకాకుళం : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిక్కోలు ఎంపీ అభ్యర్ధులపై టెన్షన్ పెరుగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, బరిలో కొత్తగా దూసుకొస్తున్న ఔత్సాహికులతో ఆ
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోట. మూడు దశాబ్దాల్లో ఆరుసార్లు ఎన్నికలు జరిగితే….ఐదు సార్లు టీడీపీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే.. జిల్లా నాయకత్వం సమన్వయ లోపం కారణంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థక�