Home » Srikakulam
శ్రీముఖ లింగంలోని మధుకేశ్వరాలయంలో శివలింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలు నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇప్ప చెట్టును సంస్కృత భాషలో మధుకం అంటారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. జూన్ 26 తేదీ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి
మనిషికి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు.. సహాయం చేయడానికి మనసుంటే చాలు అంటోంది ఓ కష్టజీవి. సహాయం చేయాలనే మనస్సు ఉండాలే గానీ కష్టపడి సంపాదించి కూలి డబ్బులతో కూడా సహాయం చేయవచ్చని నిరూపించిందో పేదరాలు. కూలికి వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బ
మధుమేహంతో ప్రస్తుతం అధిక శాతం మంది బాధపడుతున్నారు. దీనిని అదుపు చేసేందుకు వైద్యరంగంలో చేయని పరిశోధనంటూ లేదు.
జీవితాంతం కలసి ఉండాల్సిన ఆ భార్య భర్తలతో విధి వింత నాటక మాడింది. సాఫీగా సాగిపోతున్న వారి సంసారాన్ని అనుకోని ఘటన ఊహించని మలుపుతిప్పింది.
శ్రీకాకుళం జిల్లాలోని భామిని (మం) తాలాడ గ్రామంలో పెళ్ళికి వచ్చిన బంధువులకు పోలీసులు జరిమానా విధించారు.ఒక్కొక్కరూ రూ.1000 కట్టాలని ఆదేశించారు.
ఎన్ని తప్పించుకున్నా విధి రాతను ఎవ్వరూ తప్పించలేరంటారు పెద్దలు ... కోవిడ్ కి చికిత్స పొందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్నినింపింది.
Corona Positive : కరోనావైరస్ మహమ్మారి.. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. మన ఇంట్లో వాళ్లే అయినా.. వారికి కరోనా అని తెలిస్తే చాలు అటు వైపు కూడా వెళ్లే సాహసం చెయ్యడం లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ కూతురు ధైర్యం చేసింద�
అతనో.. గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శి, కానీ ఆయనగారి సంపాదన చూస్తే మాత్రం ఎవరైనా హవ్వా అనాల్సిందే.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు అయ్యగారి అక్రమార్జన ఏకంగా యాభైకోట్ల రూపాయలట .. లెక్కలు