Home » Srikakulam
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. పైడిభీమవరంతో పాటు నెల్లిమర్ల, రాజాంలో సోదాలు కొనసాగున్నాయి.
కరోనా వచ్చిన మొదట్లో దాని పేరు వింటేనే వణికి పోయారు. ఊర్లో ఒక్క కేసు నమోదైతే ఊర్లోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పక్కన కరోనా పేషెంట్ ఉన్న భయపడటం లేదు.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ప్రజలు మాత్ర�
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు భనన నిర్మాణ కార్మికులుగా మారారు. బకెట్లలో ఇసుక మోశారు. అయ్యో పాపం.. పిల్లలకు ఇదేం కర్మ. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో విషాదం నెలకొంది. 19ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్థరాత్రి తర్వాత కనిపించకుండా పోయిన యువతి రైలు పట్టాలపై శవమై కనిపించింది. అసలేం జరిగింది..
మాంసం ప్రియులకు దొరికిన మేలుజాతి వజ్రం కడక్నాథ్ కోళ్లు. దండిగా పోషకాలు, మెండుగా ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి మాంసం మటన్తో సమానంగా ధర పలుకుతుంది.
couple ends life, due to extra marital affair in srikakulam district : వాళ్ళిద్దరూ చేస్తున్న పని సమాజం హర్షించదని తెలుసు …. ఎవరూ ఒప్పకోరని తెలుసు….. క్షణికమైన ఆనందం కోసం హద్దు మీరారు… సమాజాన్ని ఎదిరించే ధైర్యం చేయలేక పోయారు…కన్న బిడ్డల గురించి ఆలోచించలేదు. కాలం గడిచే కొద్దీ కలి�
bjp candidates join ysrcp: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. అయితే ఈసారి టీడీపీకి కాకుండా బీజేపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. బీజేపీ తరుఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు వైసీపీ గూటికి చేరారు. మంత్రి సీదిరి అప్ప�
TDP camp politics : మున్సిపల్ ఎన్నికలకు ముందే శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున గతేడాది నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్�
Extreme tension in Srikakulam : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల ఫలితం వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ దారి తీసింది. చిల్లపేట రాజాంలో ముందుగా టీడీపీ గెలిచినట్లు ప్రచారం జరిగింది. రీ కౌంటింగ్ లో వైసీపీ గెలిచి�
bc sarpanch : ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్ జరిగిపోయింది. అధికార పార్టీకి బలపరిచిన అభ్యర్థులే అధికంగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వింత వింత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తా