Home » Srikakulam
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు(9 నవంబర్ 2021) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతికి దగ్గరైన ఓ యువకుడు.. ఆమెను లోబర్చుకుని నగ్న చిత్రాలు తీసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు.
ఆ ఊరే దీపావళి.. దీపావళి అనగానే వెలుగులతో విరాజిల్లుతుందని అంటారు. దీపావళి అంటే ఇక్కడ పండుగ కాదు.. అది ఒక ఊరు అనమాట. పండుగల పేర్లతో గ్రామాల పేర్లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
శ్రీకాకుళం టెక్కలిలోని కచేరీ వీధిలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది.
తుపాను ప్రభావంతో ఓ వైపు పంటలు నష్టపోతుంటే మరోవైపు ఉత్తరాంధ్రలో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. శ్రీకాకుళం ప్రజలు కూరగాయల పేరు చెబితేనే హడలిపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదంలో భార్య హత్యకు గురైంది.
గులాబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఇవాళ అర్థరాత్రి పలాస- టెక్కలి నియోజకవర్గాల మధ్య గులాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసి
సింగపూర్లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్ యూనివర్స్ సింగపూర్-2021గా ఎన్నికయ్యింది నందిత.
శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని లారీ ఢీకొంది.
రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన పలు పట్టణ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది.