Home » Srikakulam
వైసీపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పార్టీకి పరీక్షాకాలంలాంటి ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్.
పిల్లలు బడికి వెళ్లకుండా.. స్కూల్కు కూడా తాళం వేసేశారు గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా వెన్నలవలసలో జరిగిన ఈ ఘటన.. చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
దేవాలయంలో దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారి నగలు దొంగిలించి గుడిలోనుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయి గ్రామస్తులకు దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో గోల్డ్ జీరో దందా గుట్టు రట్టు కావడంతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. నరసన్నపేట కేంద్రంగానే ఈ అక్రమ బంగారం వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించ
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగిలో పాపను గుర్తించారు. కవిటి మండలం వరకకు చెందిన మాదిన రాజేష్కుమార్, మాదిన లక్ష్మి, మరో మహిళ పసిపాపను కారులో తరలిస్తుండగా గుర్తించారు.
టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన కిల్లారి లలిత అనే వివాహిత(35) ఆత్మహత్య చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం టెక్కలి సంతోషిమాత గుడి ఎదురుగా లలిత బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది
రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారని, బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఆయన ఉంటారని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి తరువాత రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో..
శ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో మంగళవారం(జనవరి 4) రాత్రి భూమి కంపించింది. గత వారం రోజుల్లో ఇది రెండోసారి.