Home » Srikakulam
Sea Level Change In Andhra Pradesh : ఏపీలోని సముద్ర తీర ప్రాంతాలు మాయం అయిపోతున్నాయి. రోజురోజుకు సముద్ర తీరం వెంట ఉన్న గ్రామాలు కనుమరుగవుతున్నాయి. ఇళ్లకు ఇళ్లు మాయమవుతున్నాయి. సముద్రుడు మొత్తం కోస్టల్ ఏరియా రూపురేఖలను మార్చేస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్, తుఫాన�
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం చెందగా, నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం రేపింది. భావనపాడు సమీపంలో మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది.
సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్న సీఎం జగన్.. తాజాగా మరో చిన్నారికి ఆపన్నహస్తం అందించారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
పోలీసుల దిగ్బంధంలో పలాస
ఆంద్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించి దొంగలను పట్టుకున్నారు.
కోడి రామ్మూర్తి స్టేడియం పనులకు పది కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అదనంగా రూ.69 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న అమ్మవడి డబ్బులు నేడు అందజేస్తున్నామని చెప్పారు.