Home » Srikakulam
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న అమ్మవడి డబ్బులు నేడు అందజేస్తున్నామని చెప్పారు.
పేద పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం వరుసగా మూడో ఏడాది (2021–22) విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
అమ్మఒడి పథకం నగదు సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో జమకానుంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి అమ్మఒడి నగదు అందదు.
తిరుపతి గణేష్ తన మేనకోడళ్లు, బంధువులతో కలిసి శనివారం సముద్ర స్నానానికి వెళ్లారు. బీచ్లో అలల తాకిడికి ముగ్గురు ఒక్కసారిగా సముద్రంలోకి కొట్టుకుపోయారు.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన శ్రీకాంత్, గాయత్రీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం చూస్తే సినిమా స్టైల్లో ఎన్నో మలుపులు తిరుగుతోంది వీరి కధ. పోలీసులు ప�
సామాజిక న్యాయ భేరి మోగించిన వైసీపీ
శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురుగు కాల్వ వద్ద పైప్ లైన్ విషయంలో తలెత్తిన చిన్న పాటి వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
ఎగ్జామ్ రాస్తుండగా కార్తీక్కు అకస్మాత్తుగా తలనొప్పి, వాంతులు కావడంతో స్పృహ కోల్పోయాడు. చికిత్సం కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ఆ ఊరి రూటే సెపరేటు.. రెండేళ్లకు ఒకసారి వివాహాలు జరుగుతాయి. ఆ ఊరికి చెందిన అమ్మాయిలకు అబ్బాయిలకు వివాహాలు చేస్తారు. ఇతర గ్రామాల నుంచి అమ్మాయిలను..అబ్బాయిలతో వివాహాలు జరుపరు. పైగా వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు తాళి కట్టుకుంటారు. ఇటువంటి వింత వివాహ�
సిక్కోలులో ఒడ్డుకు కొట్టుకొచ్చిన స్వర్ణ రధం