Home » Srikakulam
బాబాయ్ ని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు? ఇది జగనాసుర రక్తచరిత్ర.
స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన బ్రదర్స్ను సంప్రదించినా.. వారు అసెంబ్లీ బరిలోనే ఉంటామని చెప్పినట్లు సమాచారం. ఇక జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయను పోటీ చేయించాలనుకున్నా.. ఆమె కూడా విముఖత వ్యక్తం చేయడంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభి�
లోహిత కన్సేల్టిన్సీ తిరుమలరావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మళ్లించారని తెలిపారు. సిట్ ను ఏర్పాటు చేసి రెండు బృందాలతో దర్యాప్తు చేశామని వెల్లడించారు.
మిచాంగ్ తుపాను తీరం తాకే సమయంలో భయంకరంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Purandeswari Questions CM Jagan : రోడ్లు బాగోలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేసిందో జగన్ చెప్పాలి.
Srikakulam Consumer Panel : సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రోగి చావుకి కారణమైన ఆసుపత్రికి షాక్ ఇచ్చింది వినియోగదారుల ఫోరం.
శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఇచ్చాపురంకు బస్సు యాత్రలో ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు బయలు దేరనున్నారు.
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని తెలిపారు.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో అందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజాము కావడంతో ప్రాణాపాయం తప్పింది.
పాత మేఘవరం - డి.మరువాడ సముద్ర తీరం వద్ద కనపడిన ఈ భారీ తిమింగల కళేబరం దాదాపు 25 అడుగుల పొడవు ఉంది.