Home » Srinivas Reddy
ధర్టీ ఇయర్స్ పృథ్వీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ నాయకుడు, సినిమాల్లో ఓ కామెడీ నటుడు.. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సినిమాల్లో గట్టి పాత్రలే చేసిన పృథ్వీకి అనుకోకుండా కలిసి వచ్చిందో.. జగన్ వరం కారణంగా ప్రతిష్టాత్మక ఎస్వీబీసీకి ఛైర్మన్ అయ�
నాకేమీ తెలియదు.. అంతా అబద్దం.. నాకు బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు.. ఇదీ హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదన. జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఇచ్చిన
హాజీపూర్ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు విచారణను న్యాయస్థానం జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు
హాజీపూర్ వరుస హత్యల కేసులో వాదనలు పూర్తయ్యాయి. నల్లగొండ ఫాస్ట్ట్రాక్ కోర్టులో శ్రీనివాస్రెడ్డి ట్రయల్స్ ముగిశాయి. వారం రోజుల్లో తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తీర్పు ఇవ్వడానికి ముందు నిందితుడు శ్రీనివాసరెడ్డిని మరోస�
హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి అతి దారుణంగా చంపినట్టు పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్�
హాజీపూర్ అమ్మాయిల వరుస హత్య కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ బైక్ పై వెళుతూ శ్రీనివాస్ రెడ్డి
హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు బుధవారం (మే 1,2019) భువనగిరి కోర్టులో హాజరుపరిచారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాలోని హజీపూర్ వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. శ్రావణి, మనీషా, కల్పనను హత్యచేసింది మర్రి శ్రీనివాస్రెడ్డేనని పోలీసులు తేల్చారు. ముగ్గురు బాలికలపైనా అత్యాచారం
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హర్రర్ స్టోరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో మర్డర్ మిస్టరీని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విప్పుతున్నాడు. ఇప్పటికే శ్రావణి, మనీషాలను హతమార్చింది తానేనని ఒప్ప�
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి, మనీషాలనే కాదు కల్పన అనే బాలికను కూడా తానే హతమార్చినట్టు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో అంగ