Home » Srisailam Dam
ఏపీకి ప్రధాన జలవనరయిన శ్రీశైలం డ్యాం ప్రమాదకర స్థితిలో ఉందా? కృష్ణమ్మను తనలో నింపుకుని, విద్యుత్ ఉత్పాదన చేస్తూ తెలుగు ప్రజలకు నీరు..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులో వరదనీరు వచ్చి చేరుతుంది. నాలుగు లక్షల క్యూసెక్కువ వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర,కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ పూర్తి స్ధాయి నీటిమట్టానికి చేరుకుంది.
Makar Sankranti Brahmotsavam : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు ఉత్సవాల్లో ప్రధాన అర్చకులు ఉత్సవమూర్తులకు శోడోపచార పూజలు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో చిన్నారులకు సామూహిక భోగిపండ్లు పోశారు. రేగ
శ్రీశైలం డ్యామ్ భద్రత గురించి సంబంధిత అధికారులో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడారు. డ్యామ్ పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ..శ్రీశైలం డ్యామ్ కు ఎటువం
శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడిపోయిందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండాపోతుందన్నారు.
నీటికి చూస్తే చక్కగా జలకాడాలని అనుకుంటాం. నీటిని చూస్తే మనుషులకే కాదు జంతువులకు కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం డ్యాంకు కూడా భారీగా నీరు చేరుకుంది
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో వరదనీరు జలాశయంలోకి వచ్చిచేరుతోంది. భారీ వేగంతో నీరు విడుదల అవుతున్న సందర్భంలో నీటి కుక్కల సందడి చూపరులను ఆకట్టుకుంటోంది. డ్యామ్ వద్ద ఉన్న 4,