Home » srivaru
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమా�
good news for tirumala devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం (ఏప్రిల్ 14) నుంచి తిరుమల శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి
ap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట
తిరుపతి – తిరుమల మధ్య లైట్ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ కూడా మొదలైంది. వర్క్ స్పీడ్గానే ఉంది.. మరి ప్రాజెక్ట్ వ�
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. న్యూఇయర్ వేళ కానుక ప్రకటించింది. ఇకపై శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశ�
త్వరలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచనున్నారు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరల పెంపుపై
టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా
శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక సామాన్య భక్తులు కూడా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సిఫార్సు లేఖల అవసరమే లేదు. కేవలం రూ.10వేలు విరాళంగా ఇస్తే సరిపోతుంది. ఈ మేరకు టీటీడీ కొత్త స్కీమ్ ప్రారంభించింది. అదే శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ్(శ్�
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే శ్రీవారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మే 15వ తేదీ బ�
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవోపేతంగా మొదలయ్యాయి. మార్చి 16వ తేదీ శనివారం సాయంత్రం 6 టలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయ నాలుగు మాఢవీధుల గుండా పుష్కరిణి వద్దకు ఊరేగింపు చేరు