Home » ssc
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఓ ప్రకటన చేశారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి..
టెన్త్, ఇంటర్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం జగన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, దేవినేని అ
విద్యార్థి హరీశ్ ని అధికారులు ఇప్పటికే డిబార్ చేశారు. పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని హరీశ్ తండ్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచింది.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున�
పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్ టెస్టులతో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసు పరిమితిలో ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు వర్తిస్తుంది.
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి మే 24 వరకు..(AP Inter Exams Dates)
అయా పోస్టులను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అపై ఉత్తీర్ణులై ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు అయా పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు