Home » SSC exams
ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష ఉంటుంది.
TS SSC Exams : తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన వెలువడింది. పాఠశాల విద్యాశాఖ తాజాగా సమాచారం
గతంలో ఇంటర్నల్స్ ఎత్తేయాలని ప్రభుత్వం భావించింది.
10th Board Exams: 2026 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. మొత్తం 2,652 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
బాలురలో 87.61 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, బాలికల్లో 92.45 శాతం మంది పాసయ్యారు. బాలురుకంటే బాలికలు 4.84 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాదికి సంబంధించి మే 28 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
రేపటి నుంచి తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.
పరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. టెన్త్ పరీక్షలు పాస్ కాలేను అనే ఆందోళనతో ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ముందుగా మే 2 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రకటించినా..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అడ్డు తగలడంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నారు