Home » SSC results
తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 2వేల 650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
టెన్త్ పరీక్షలు పూర్తికావటంతో ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ చివరి వారంలోనా.. మే నెల మొదటి వారంలో టెన్త్ ఫలితాలు..
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
ఏపీ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటిస్తారు.
ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్ టెన్త్ రిజల్ట్స్పై పడింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొనడంతో టెన్త్ రిజల్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్�