Home » State Election Commission
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈనెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో పార్టీల నేతలు క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. దసరా ముందు రోజు కోడి (చికెన్), క్వార్టర్ బాటిల్ (మద్యం) పంపిణీ ఘటనపై ఈసీ ఆయనకు నోటీసులిచ్చింది.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 954 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితా-2022ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సోమవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగితే ప్రచార శైలిపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.
తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది.
తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Municipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత
AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ (SEC) తరఫున ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. అశ్వనీకుమార్ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్ర�