steel plant

    పవన్‎కు గంటా కౌంటర్

    March 9, 2021 / 11:58 AM IST

    పవన్‎కు గంటా కౌంటర్

    ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

    March 4, 2021 / 03:51 PM IST

    rtc buses band in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు(మార్చి 5,2021) ఏపీ బంద్ చేపట్టనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు బంద్ నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సైత�

    పోస్కో‌‌తో 2019లోనే ఒప్పందం.. జగన్‌ను కూడా కలిశారు: కేంద్రం క్లారిటీ

    February 10, 2021 / 07:19 PM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్‌ విషయంలో రాజకీయంగా హీట్ పెరిగిన సమయంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక విషయాలను వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాజ�

    విశాఖ ఉక్కును కాపాడుకుంటాం

    February 5, 2021 / 07:57 PM IST

    Visakhapatnam steel plant : విశాఖ ఉక్కు ప్లాంట్ ను కాపాడుకుంటామని జనసేన ప్రకటించింది. ప్రజల విజ్ఞాపనను కేంద్రానికి తెలియజేస్తామని పేర్కొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమన్న జనసేన.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 32మంది ప్రాణత్యాగం

    ఏపీలో రూ.1200కోట్ల పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్

    November 7, 2020 / 08:04 AM IST

    AP Steel plant: స్టీల్‌ తయారీలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఎమ్మెస్ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (ఎంఎస్‌ఏఎఫ్‌) కొత్తగా స్టీల్‌ ప్లాంటును నెలకొల్పేందుకు సిద్దమైంది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద సంవత్సరానికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్త�

    60 వేల కోట్లతో సీమను సస్యశ్యామలం చేస్తా : సీఎం జగన్

    December 23, 2019 / 09:09 AM IST

    రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 60 వేల కోట్ల రూపాయలతో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామనిసీఎం జగన్ మోహన్ రెడ్డిచెప్పారు.  కడపజిల్లాలో  కుందూ నదిపై నిర�

    నెరవేరనున్న రాయలసీమ వాసుల చిరకాల కోరిక : సీఎం చేతుల మీదుగా నేడే శంకుస్థాపన

    December 23, 2019 / 02:05 AM IST

    రాయలసీమ ప్రజల కల సాకారం కానుంది... ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న

    కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రెండు వేర్వేరు జీవోలు జారీ

    December 4, 2019 / 10:24 AM IST

    ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

10TV Telugu News