Home » stock markets
స్టాక్ మార్కెట్లు ఇవాళ(ఆగస్టు-22,2019) భారీగా పతనమయ్యాయి. మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో రియల్టీ, మెటల్, ఆటో, పీఎస్యూ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్లోకి మళ్లే విదేశీ పెట్టుబడులపై బడ్జెట్లో పొందుపరిచిన పన్ను ప్రతిపాదనలపైనా కేంద్ర
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి నష్టాల నుంచి బయటపడి మంగళవారం(మార్చి-26,2019) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు లాభపడి 38,233 దగ్గర, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 దగ్గర స్థిరపడ్డాయి. ముఖ్యంగా స్థిరాస్తి,ప్రభుత్వ రంగ బ్యాంకుల �