Home » stock markets
సెన్సెక్స్ 533.15 పాయింట్ల వద్ద పెరిగి 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 156.50 పాయింట్ల వద్ద పెరిగి 18,212.30 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్లు లాభపడింది.
ఒమిక్రాన్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మాదిరిగానే దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది.
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 765
The newest record in the history of stock markets : సెన్సెక్స్లో సంచలనం నమోదైంది. రికార్డ్ స్థాయిలో 50 వేల మార్క్ను దాటింది. ఇంటర్నేషనల్ పాజిటివ్ ట్రెండ్స్తో మార్కెట్లు ఆల్ టైం హై కు చేరాయి. కరోనా వైరస్తో ఆర్థిక వ్యవస్థ కుదేలు, డిమాండ్ పతనం, ఇవన్నీ బీఎస్ఈలో బుల్ దూ�
stock markets at a huge loss : స్టాక్మార్కెట్లను అమ్మకాలు కుదిపేసాయి. బ్రిటన్లో కరోనా కొత్త స్ట్రేయిన్ ఎఫెక్ట్ మార్కెట్లను దారుణంగా దెబ్బతీసింది. సెన్సెక్స్ 16వందల పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 5వందల పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. ఫార్మా మినహా మార్�
దేశీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుక�
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్. ఇప్పటికే చైనాలో వందకు పైగా ప్రాణాలు కోల్పోగా ప్రపంచ వ్యాప్తంగా 3వేల మంది బలి అయిపోయారు. దీంతో చైనాకు ఇతర దేశాలకు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. జనవరి 24నుంచి ప్రాణాంతక వైరస్ భయానికి భారత్లోని స్టాక్ మార్కెట్�
ఓ వైపు దేశఆర్థికవ్యవస్థ మునిగిపోతున్న సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం ఉల్లాసంగా ఉండటం తనకు ఒక పజిల్ అని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. గురువారం(డిసెంబర్-19,2019) అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM-