stones

    ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు

    July 13, 2020 / 11:19 PM IST

    వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. ఓరుగల్లులో దాడుల రాజకీయ పర్వం కొనసాగుతోంది. తాజాగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపైకి బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆయన ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో ఎమ్

    యూపీలో డాక్టర్లు,హెల్త్ సిబ్బందిపై రాళ్ల దాడి…17మంది అరెస్ట్

    April 16, 2020 / 07:26 AM IST

    కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న డాక్టర్లు,పోలీసులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, కరోనా పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందిపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయి. బుధవారం య�

    ఢిల్లీ అల్లర్లలో 2,000 కేజీల ఇటుకలు వాడారట.. భీకరంగా కనిపిస్తున్న వీధులు!

    February 28, 2020 / 05:08 AM IST

    ఢిల్లీ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింస ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వందలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన వ్యక్తం చేస్తూ పరస్పరం రాళ్లు, ఇటుకులతో దాడ�

    ట్రంప్ పర్యటనకు గంటల ముందు : ఢిల్లీలో హింసాత్మకంగా సీఏఏ ఆందోళనలు..పోలీస్ ఆఫీసర్ మృతి

    February 24, 2020 / 10:51 AM IST

    దేశరాజధానిలో 24గంటలు గడవకముందే ఇవాళ(ఫిబ్రవరి-24,2020)మ‌ళ్లీ హింస చెల‌రేగింది. రెండ‌వ రోజు కూడా ఢిల్లీ భ‌గ్గుమ‌న్న‌ది.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని  భ‌జ‌న్‌పురా, మౌజ్‌పుర్‌, జ‌�

    బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి

    January 7, 2020 / 07:48 AM IST

    చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి

    ఉడుకుతున్న ఉత్తరప్రదేశ్…పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

    December 20, 2019 / 01:18 PM IST

    పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు. ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న�

    రాజధానిలో పౌర “రణరంగం”…హింసాత్మకంగా ఆందోళనలు

    December 17, 2019 / 12:13 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ఉదృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే మరోసారి ఈస్ట్ ఢిల్లీలో ఇవాళ(డిసెంబర్-17,2019) నిరసనకారులు రెచ్చిపోయారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ

    థెరపీ రాళ్ల పేరుతో ఘరానా మోసం : రూ.60లక్షలతో పరారీ

    May 4, 2019 / 04:29 PM IST

    పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో థెరపీ పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. అనారోగ్య సమస్యలను థెరపీతో నియంత్రిస్తామంటూ 6 నెలల క్రితం ఓ థెరపీ సెంటర్‌ని ప్రారంభించారు. థెరపీ సెంటర్‌కు వచ్చిన వారిని నమ్మించి అధిక ధరలకి థెరపీకి అవసరమైన

    అది కడుపేనా : రాళ్లు..కాయిన్స్..బోల్టులు అన్నీ మింగేసి

    February 25, 2019 / 09:34 AM IST

    జిహ్వకో రుచీ..పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు.  కంటికి ఏ చిన్న వస్తువు కనిపించినా మింగేస్తున్నాడో ఓ వ్యక్తి. చిన్న చిన్న రాళ్లు..కాయిన్స్, సీసాల మూతలు..ఇలా అన్ని గుటుక్కుమంటు మింగేయటం అతని అలవాటుగా మారింది. ఇంకేముంది..కొంతకాలాని కడుపులో నొప్ప

10TV Telugu News