Home » stopped
బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై గతంలో సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(నవంబర్-13,2020)ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అమెరికా వెళ్తున్న సుజనా చౌదరిని అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో �
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గర శుక్రవారం(జులై-17,2020) హైడ్రామా నెలకొంది. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎ
కరోనా వైరస్ ను కట్టడికి ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా, ముందుగానే మేల్కొన్న భారత్..21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద షట్ డౌన్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. విమాన సర్వ�
సామాజిక బాధ్యతగా టీవీ పరిశ్రమ షూటింగ్స్ నిలుపుటకు నిర్ణయం..
లండన్ వెళ్లేందుకు ప్రయత్నించిన యస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ కూతురు రోషిణీ కపూర్ ను ముంబై ఎయిర్ పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. యస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభం లో మనీ లాండరింగ్ వంటి పలు ఆరోపణలతో ఇప్పటికే రాణాకపూర్ ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం త�
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �
చైనా దేశం అంటే ప్రస్తుతం ఠక్కున గుర్తుకొచ్చేది ‘కరోనా వైరస్, ముఖ్యంగా చైనా దేశంలో ‘ఉహాన్ నగరం’ అంటే మరింతగా భయపడిపోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఉహాన్ లోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే..ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘కరోనా వైరస్’�
ఓ వ్యక్తి రయ్యి రయ్యి మంటూ దూసుకొచ్చాడు. చేతికి గ్లౌజ్లు, హెల్మెట్ ధరించి ఉన్నాడు. చెక్ పోస్టు వద్దనున్న పోలీసులు అతడిని ఆపారు. ఆ బైక్ వైపు వింత వింతగా చూడడం ప్రారంభించారు. ఎందుకు చూస్తున్నారో రైడర్కి అర్థం కాలేదు. ఈ ఘటన మధురైలో చోటు చేసు
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు యూపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్తున్న రాహుల్,ప్రియాంక కారును యూపీ పోలీసులు అ
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. గత నాలుగు నెలలుగా డాక్టర్లకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవటంతో డాక్టర్లు రాజీనామా చేశారు. దీంతో హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు గత పది రోజులు నిలిచిపోయాయి. దీ