Home » Strict action
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ప్రధాని మోదీ, హోం మంత్రి, రక్షణ మంత్రితో సహా దేశంలోని అనేక పెద్ద ముఖాలు ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే దేశంలోని ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
విద్యుత్ సంస్థలలో పనిచేసే ఆర్టిజన్లకు కూడా కార్మిక సంఘాల అభ్యర్ధనల మేరకు సహేతుకమైన వేతన సవరణ ఇచ్చామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు.
కల్తీ మద్యం తయారీదారుల్ని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘భీమ్లా నాయక్’.
ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
Keeping liquor at home : ఇంట్లో ఎక్కువ మద్యం నిల్వ చేసే వారికి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ వినిపించింది. తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సవరించిన ఎక్సైజ్ మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి మద్యం కొనుగోలు చేయడానికి, రవాణా చేయడానిక
Australia apologizes to Team India : ఆస్ట్రేలియా అభిమానులు నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న టీమిండియా ప్లేయర్స్ బుమ్రా, సిరాజ్ పై జాత్సాహంకార వ్యాఖ్యలు చేసిన ఆసీస్ ఫ్యాన్స్ మరోసారి..అదే విధంగా ప్రవర్తించారు. దీంతో టీమిండియా టీంకు ఆసీస్ టీం క్షమాపణలు చెప్�
Mumbai autorickshaw driver rams vehicle into bike at full speed : అడ్డదిడ్డంగా, నిర్లక్ష్యంగా నడుపొద్దని..ఓ ఆటోడ్రైవర్కు చెప్పడం బైకర్ తప్పైంది. నిర్లక్ష్యంగా..ఏమాత్రం కనికరం లేకుండా..ఆ బైక్ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు ఆ ఆటోడ్రైవర్. వెనుక నుంచి ఎలాంటి వాహనం రాకపోవడంతో ఆ బైకర�
BJP action plan for farmers’ dharna : ఎవరూ వెనక్కి తగ్గట్లేదు.. కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై పట్టు వీడేది లేదని రైతులంటుంటే.. చట్టాల రద్దు ప్రసక్తే లేదంటోంది కేంద్రం. చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తే.. కొత్త చట్టాలపై దేశ వ్యాప్తంగ�
Hathras rape case : హత్రాస్ లో దళిత యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదే�