Home » student
UP Class 10 Student Kills Classmate In School : స్కూళ్లో సీటు కోసం జరిగిన గొడవలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా గన్ తో కాల్పులు జరపడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు వ
Kindergarten Student Jumps off School Building : తెలిసి చేశాడో లేక తెలీక చేశాడో తెలీదు కానీ.. చైనాలో ఓ చిన్నారి స్కూల్ బిల్డింగ్లో మూడో అంతస్తు నుంచి దూకేశాడు. అతని మరణం ఖాయమని దాదాపు అందరూ అనుకుంటుండగా.. అప్పుడు దేవుడిలా వచ్చాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ఇక ఆ చిన్నారి నెలను ఢీ�
Pawan Kalyan responds on student murder : గాజువాకలో విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి, హత్య ఘటన బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవా�
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో..అధిక శాతం విద్యా సంస్ధలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాయి. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. పిల్లలకు అవసరంమైన స్మార్ట్ ఫోన్లు కొనివ్వలేని త�
హైదరాబాద్ లో జీడిమెట్లలో కేటుగాళ్లు విద్యార్థిని బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో విద్యార్థినికి పరిచయం అయిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఓ ఫొటో చూపిస్తూ..రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. తాము అడిగిన డబ్బు ఇవ్వ
మిస్సౌరీ ఆర్ట్ టీచర్ మిస్త్రీ బిర్డ్ తన స్టూడెంట్స్ లో ఒకరి తల్లికి కిడ్నీ అవసరం ఉందని తెలిసి ఆలోచన లేకుండా ఫోన్ చేసి తానిస్తానని చెప్పేశారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయింది. కానీ, ఇప్పుడు ఇద్దరికీ మరో కిడ్నీ కావాలంటూ వేరొక వ్యక్�
సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు నరేంద్ర. పాలిటెక్నిక్ చదువుతున్నా
శ్రమ, పట్టుదల ఉంటే..ఏదైనా సాధించవచ్చని ఎందరో నిరూపించారు. తాజాగా కష్టపడి..పట్టుదలతో చదవి..CBSE 12th పరీక్షల్లో 100 శాతం మార్కులను సాధించి రికార్డు నెలకొల్పింది. ARTS విభాగంలో ఈ ఘనత సాధించింది. ఈ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశ తొలిసారి అని విద్యావేత్తలు అంట
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంద సంస్ధలు కూడా కృషి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించటం చేస్తున్నాయి. కొన్ని సంస్ధలు వారికి అవసరమైన నిత్యావసరాలను అందించాయి. కరోనా కట్టడి విధుల్లో ఉన్న చెన్నై కార్పోరేషన్ కు చెందిన అసిస్టెంట్
ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న 27ఏళ్ల వ్యక్తి టీనేజ్ స్టూడెంట్ కు అసభ్యకర మెసేజ్ లు చేస్తూ పట్టుబడ్డాడు. సంవత్సరం పాటుగా జరుగుతున్న ఈ ఘటనలో విశ్వకర్మను పోలీసులు అదుపులోకి