Home » Students
ప్రభుత్వ స్కూల్లో కుల వివక్ష
విద్యాసంస్థల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒకే స్కూల్లో 85మంది విద్యార్థులు కరోనా బారిన పడటం సంచలనం రేపింది.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. జనవరి 11 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2022 మార్చి 15 గా నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు ఇస్తోంది. దేశంలో టెక్నాలజీ లీడర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్న రిలయన్స్.. ఇందులో భాగంగా..
పలు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పాఠశాలలో 950 మందికి టెస్టులు చేయగా 18మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు..
క్యాంపస్ అధికారుల నిర్వాకం విస్మయానికి గురి చేస్తోంది. వారు చేసిన పని అందరిని నిర్ఘాంతపరుస్తోంది. ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకునేలా చేసింది.
డిగ్రీ ప్రోగ్రామ్ల విషయానికి వస్తే బీఈ, బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ ఆనర్స్(అగ్రికల్చర్), బీఎస్సీ (ఎంఎ్ససీఎస్), బీబీఏ, బీసీఏ, బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్), బీబీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్)కోర్సులున్నాయి.
ఒకప్పుడు రాజధాని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టు లేకుండా చేయాలనిచూస్తే ఊరుకోం అని రాయసీమ విద్యార్ధి, యువజన జేఏసీ హెచ్చరించింది.
కోర్సు ప్రణాళికను నాలుగు సెమిస్టర్లుగా విభజించారు. మొదటి రెండు సెమిస్టర్లలో కోర్, ఫౌండేషన్ కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా మేనేజ్మెంట్ కాన్సెఫ్ట్స్ అండ్ అప్రోచెస్, మేనేజేరియల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్,