Home » Students
అయా కోర్సుల్లో ప్రవేశానికి అర్హతల విషయానికి వస్తే కోర్సులను అనుసరించి పదోవతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.
ప్రస్తుతం యుక్రెయిన్లో 300 మంది తెలంగాణ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ విద్యార్థుల వివరాలు తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ వివరాలను తెలంగాణ ప్రభుత్వం విదేశాంగ శాఖకు పంపనుంది.
స్కాలర్ షిప్ అర్హతల విషయానికి వస్తే విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి స్కాలర్షిప్కు దరఖాస్తు చేసే విద్యార్థులు డిగ్రీ పాసై ఉండాలి. పీహెచ్డీకి దరఖాస్తు చేసే విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
భారత్కు తిరిగి వచ్చే విమానాల కోసం సంబంధిత వ్యక్తులను సంప్రదించాలని భారతీయ విద్యార్థులకు భారతీయ రాయబారి కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
కర్ణాటకలో స్కూల్స్ తెరుచుకున్నాయి.మరోసారి హిజాబ్ వివాదం మళ్లీ ప్రారంభమైంది.హిజాబ్ తో లోపలికి రావద్దని విద్యార్థినిలను స్కూల్ బయటే నిలిపివేసింది టీచర్..దీంతో హిజాబ్ తీసివేసి..
ఈసెట్కు కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ కృష్ణమోహన్ లను నియమించగా ఐసెట్కు ఏయూ వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.కిశోర్బాబు లను
ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నారు.
హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులను కోరారు. క్లాసులు, పరీక్షలు అన్నీ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులో సోమవారం విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.
సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం