Home » Students
పాక్ డిగ్రీలతో భారత్లో పై చదువులు చదవడం కానీ, ఉద్యోగాలు పొందడం కానీ చేయలేరని చెప్పింది. అయితే, పాకిస్తాన్ నుంచి భారత్ వలస వచ్చిన విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటనలో యూజీసీ, ఏఐసీటీఈ పేర్కొన్నాయి.
ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోవాలి. బట్టీపట్టటం మాని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే విధానం అలవర్చుకోవాలి. అలా చేయడంవల్ల విషయ పరిజ్ఞానం పెరిగి స్వంతంగా రాయగల నేర్పు స్వంతమవుతుంది.
ఎంపిక కోసం ప్రత్యేకమైన ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ జూన్ 4న నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ వైవా-వాయిస్ రౌండ్కు హాజరు కావాల్సి ఉంటుంది.
కొందరు విద్యార్థులు ధైర్యం చేసి పామును కొట్టి, చంపేశారు. పాఠశాల ప్రహరి గోడ లేకపోవడంతో రోజూ విష జంతువులు గురుకులంలోకి వస్తున్నాయని విద్యార్థులు, సిబ్బంది చెబుతున్నారు.
విద్యార్ధులకు అందించనున్న స్కాలర్ షిప్స్ వివరాలకు సంబంధించి ఎస్సీ విద్యార్ధులకు ఏడాదికి 3500రూ. నుండి 7000రూ , ఇతర విద్యార్ధులకు ఏడాదికి 3500రూ నుండి 8000రూ చెల్లిస్తారు.
మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 అనంతరం మూడేళ్లు నెలకు రూ.35,000 ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.30,000 ఇస్తారు.
జాబ్ సాధించిన పిల్లల పేరెంట్స్కు విజ్ఞాన్ వర్సిటీ సత్కారం
పూర్తికాలానికి ఫీజు 50,000రూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా 06 మే , 2022గా నిర్ణయించారు.
మూడు సార్లు పరీక్ష రాస్తే అందులో ఎక్కువ స్కోరు ఉన్న రెండు పరీక్షల సగటును లెక్కిస్తారు. రిజిస్ట్రేషన్ పక్రియ ఈ నెల 8వ తేది నుండి ప్రారంభమైంది.