Home » Students
కొత్తగూడెం జిల్లా పినపాక కేజీబీవీ విద్యార్థుల ఆందోళన
ఏబీవీపీ విద్యార్థులు సోమవారం జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని స్టాఫ్ అడ్డుకున్నారు. చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఏబీవీపి జేఎన్యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ సహా అదే సంఘానికి చ�
మీకెప్పుడైన ఎగ్జామ్స్ లో 100కు 151 మార్కులు వచ్చాయా? అలా ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారా? ఒక్కోసారి అలాకూడా వస్తాయి. అదీ.. స్కూల్, కాలేజీల్లో కాదు.. ఏకంగా యూనివర్శిటీలోనే.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మంత్రి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. విద్
స్కూళ్లో బాలికలు ఉన్నట్లుండి ఏడ్వడం, గట్టిగా అరవడం, నేలపై దొర్లడం, తల బాదుకోవడం చేశారు. దీంతో అక్కడున్న టీచర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఉత్తరాఖండ్లోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది.
విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ ఫలితాలు శుక్రవారం (జూలై 22)న విడుదల అయ్యాయి.
తమిళనాడులోని తేని జిల్లా, అండిపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో పాఠశాల నిర్వాహకులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్తో పీజీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎంఫిల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.
గత మూడు రోజులుగా ఫ్యాకల్టీని నియమించాలని .. మౌలిక వసతులను కల్పించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 8వందల మంది విద్యార్థులు .. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. AISF, SFIతోపాటు సీపీఐ నేత నారాయణ విద్యార్థులకు సంఘీభావం తెలిపార