Home » Students
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు వరుసగా మూతపడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది కూడా 45 డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి.
కోర్సు వ్యవధి రెండేళ్ల కాలం ఉంటుంది. ప్రవేశ పరీక్ష, కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది జూన్ 30, 2022గా నిర్ణయించారు.
రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సర్కారీ బడుల్లో 1-8 తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయనున్నారు.
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.
విద్యావ్యవస్థ ఈ దేశంలో ఒక పెద్ద పరిశ్రమగా మారిందని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్ లాంటి కోర్సులకు ఫీజులు చెల్లించేలేకే ఉక్రెయిన్ వంటి విదేశాలకు వెళ్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
యూనివర్సిటీ ప్రాంగణంలో తల, ముఖం కనిపించకుండా ముసుగు ధరించడంపై నిషేధం విధించింది మంగళూరు యూనివర్సిటీ పాలకవర్గం. క్లాస్ రూమ్లలో, యూనివర్సిటీ క్యాంపస్లో ఎక్కడా ముసుగు ధరించి కనిపించకూడదని సూచించింది.
తన ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఐఎస్బీ కీలక మైలురాయిని చేరిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐఎస్బీ ఆసియాలోనే నెంబర్ వన్గా నిలిచిందని ప్రశంసించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని �
ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపారు.
2019లో చైనాలో కరోనా స్వైర విహారం చేయడంతో వారు భారత్కు తిరిగి వచ్చేశారు. చైనా ప్రభుత్వం ఆంక్షలతో వారంతా భారత్లోనే ఉండిపోయారు.