Home » Students
దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్, అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు స్లాట్ 1 కోసం రూ.650, స్లాట్ 2 కోసం రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ,ఎన్సిఎల్ అభ్యర్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
సీట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి అర్హత ఉన్న ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో నాలుగు వారాల శిక్షణ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ప్రోగ్రాములను అనుసరించి ఇంటర్వీడియట్ , బీఈ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రిజిస్ట్రేషన్కు చివరి తేదీగా ఏప్రిల్ 10, 2022ను నిర్ణయించారు. అర్హుల జాబితాను ఏప్రిల్ 20వ తేదిన విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్ధులకు వసతి కల్పించడంతోపాటు రవాణా ఛార్జీలు, భోజన ఖర్చులను ఇస్రో చెల్లిస్తోంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్వీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జగనన్న విద్యాదీవెన పథకం కింద బుధవారం (మార్చి 16) విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.(Jagananna Vidya Deevena Money)
టాస్క్ ఆధ్వర్యంలో కూడా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయం చేశామని పేర్కొన్నారు. మెటీరియల్.. ఫుడ్.. కోచింగ్.. ఉందని.. అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
సుమిలో వేయిమందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. ప్రస్తుతం వారంతా అక్కడ నరకం చూస్తున్నారు. ఇంకొన్నాళ్లు అక్కడే ఉంటే తిండికి కూడా లేక చనిపోతామంటున్నారు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి స్కాన్ చేసిన ఫోటో, పిల్లల బర్త్ సర్టిఫికెట్, ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్, ఎస్,సి,ఎస్.టి,కి సంబంధించిన వారైతే సంబంధిత సర్టిఫికెట్, దివ్యాంగుల కేటగిరి చెందిన వారైతే పిడబ్ల్యూడీ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాల్సి
హైదరాబాద్ కృష్ణా నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్ధి మృతి చెందాడు.