Home » Study
కరోనా మహమ్మారి ప్రపంచంలోకి వచ్చి విస్తరించిన సమయంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు.
అధిక బరువు శరీరక ఆరోగ్యంపైనే కాదు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.అధిక బరువు ఉన్నవారికి కుంగుబాటు ప్రమాదం ఉందని తెలిపారు.
భారత్ లో కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ)అనుమతిచ్చింది.
రోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది.
మానవ సమాజం మరో 20 ఏళ్లలో అంతం అయిపోతుందని ఓ అధ్యయం పేర్కొంది. మానవ సమాజం చారమాంకంలో ఉంది. కేవలం 2 దశాబ్దాల్లో అది అంతం అయిపోవచ్చు అని తాజాగా పరిశోధనల్లో వెల్లడించింది.
భారత్ లో కోవిడ్ కాలంలో సంభవించిన మరణాల సంఖ్యపై ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.
యాంత్రిక జీవనంలో ఎండ పడడం కూడా కష్టం అవుతోంది. శరీరంపై ఎండ పడితేనే డీ విటమిన్ సప్లిమెంట్లు అందుతాయనే విషయం తెలిసిందే.
కరోనా థర్డ్ వేవ్ వస్తుందని..అది పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే అంచనాలతో నిపుణులు చిన్నారులకు కూడా వ్యాక్సిన్స్ ట్రయల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కొంతమంది చిన్నారులను ఎంపిక చేసిన వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ క్రమంలో యంగ్ చ�
దేశంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కేసులూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నాం అని ఆనందించే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. కాగా, మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. బ్లాక్ ఫంగస్
కరోనా వ్యాక్సిన్ల ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుుతున్న క్రమంలో రెండు డోసులు..రెండు రకాల వ్యాక్సిన్లు వేస్తే ఏమవుతుంది? అనే అంశంపై ఆక్స్ ఫర్డ్ వర్శిటీ సైంటిస్టులు క్లారిటీ ఇచ్చారు.