నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేట్టినప్పటి నుంచి ఆమెపై విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ బోగస్ అంటూ మండిపడ్డారు. దేశ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మల చేసిన ప�
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ఆయన నివాసం ఉంటున్న అధికారిక బంగ్లాను ఆరు వారాల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు బంగ్లాలో కూడా సెక్యూరిటీ ఉంటుందని సూచించింది.
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక నెటిజెన్ ఎకానామిక్స్ క్లాసులు చెప్తున్న ఒకప్పటి సుబ్రమణ్యస్వామి ఫొటో ఒకటి ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘డాక్టర్ సుబ్రమణ్యస్వామికి టీచర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. చాలా మంది నెటిజెన్ల
అసలే బాలీవుడ్ వరుస ఫ్లాపులతో, బాయ్ కాట్ బాలీవుడ్ వివాదంతో కష్టాల్లో ఉంటే ఇప్పుడు మరో తలనొప్పి తయారైంది. తాజాగా అక్షయ్ కుమార్ నటిస్తున్న రామ్ సేతు సినిమా యూనిట్ కు సుబ్రహ్మణ్య స్వామి లీగల్ నోటిస్...........
యూపీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఎన్నికలపై ఆలోచించాలని అలహాబాద్ కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది.
యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగిస్తే బీజేపీకి కష్టమేనని ఆపార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.
కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలంటూ బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. సొంత పార్టీ బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. పార్టీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియాను.. గురువారం నాటికి ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు పార్టీ ఐటీ విభాగం హద్దు మీరి తన
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థలల్లో బీటెక్ అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూలు తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ వర�