Home » Sucide
Chittoor district women Commits Sucide:అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమలత (28) ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత.. అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రగిరి మండల�
Former CBI Director Ashwani Kumar Suicide సీబీఐ మాజీ డైరెక్టర్,మనిపూర్ అండ్ నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వినీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలోని తన నివాసంలో బుధవారం ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. రైతుల ఆత్మహత్యలపై కేంద్రం దగ్గర ఎటువంటి డేటా లేదని సోమవారం హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధా�
దేశంలో తాజా పరిస్థితులపై మనస్థాపం చెందిన ఓ 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని.. అవినీతి రాజ్యమేలుతోందన్న కారణంతో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రధాని మోడీకి ఆ బాలిక 18 పేజీల
పచ్చని పందిట్లో పెళ్లైన 5వరోజే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో జరిగింది. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటైన ఆ జంటలో వధువు ఆత్మహత్య చేసుకునే సరికి ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. తిరుపూర్ జిల్లా త�
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మరణం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. హెమ్తాబాద్ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచి�
అక్రమ సంబంధాలతో కుటుంబాలు నాశనమై పోతున్నాయని తెలిసినా పరిస్ధితుల మూలంగానో, మరే ఇతర కారణాల వల్లో సమాజంలో ప్రతి ఒక్కరూ వీటిపై ఆకర్షితులవుతూనే ఉన్నారు. వాటి పర్యవసానాలకు బలవుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. 16 ఏళ్లక్�
కరోనా వైరస్(COVID-19) కారణంగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్క�
భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. తనకంటే చిన్నవాడైన ప్రియుడ్ని ఎలాగైనా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంది. అందుకు ఒక దుష్ట పన్నాగం పన్నింది. దానికి కన్న కూతు�
2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన పరిస్ధితులపై ఇప్పుడు ప్రతి �