supply

    ఇసుక కొరత అనే మాట వినిపించకూడదు, వారం రోజుల్లో స్టాక్‌ చేయాలి, సీఎం జగన్ ఆదేశం

    July 7, 2020 / 01:45 PM IST

    ఏపీలో ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయని, ఇసుక రీచుల్లోకి నీరు చేరుతోందని సీఎం జగన్ అన్నారు. దీంతో వారం రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో కావాల్సిన ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపి

    కరోనా విజృంభణ ఆగకపోతే ప్రపంచానికి మరో ముప్పు

    April 28, 2020 / 01:39 PM IST

    కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృత

    ఈ మేలు మరువం…భారత్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్

    April 9, 2020 / 05:57 AM IST

    భారత్ పై,ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై,మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. థ్యాంక్యూ ఇండియా. హైడ్రాక

    నిరాశ్రయులకు ఆహారం అందించిన డెస్టినీ ఛేంజర్స్ పౌండేషన్

    April 8, 2020 / 04:41 PM IST

    లాక్ డౌన్ కారణంగా సికింద్రాబాద్ ఏరియాలో ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులకు డెస్టినీ ఛేంజర్స్ ఫౌండేషన్ సహాయం చేసింది. రైల్వే స్టేషన్,మెట్టుగూడ,బోయగూడ,సీతాఫల్ మండి తదితర ఏరియాల్లో నిరాశ్రయులకు భోజనం అందించారు. దాదాపు 1000 ప్యాకెట్ల ఫుడ్ ని వారికి అ

    మోడీ గ్రేట్,చాలా మంచోడు…స్వరం మార్చిన ట్రంప్

    April 8, 2020 / 09:04 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ పై,ప

    షట్ డౌన్ పొడిగించినా కూడా….ఉన్న నిల్వలతో ఏడాదిన్నర పాటు పేదలకు ఆహారం అందిచవచ్చు

    March 24, 2020 / 10:32 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇతర దేశాల మాదిరిగానే వైరస్ వ్యాప్తి చెందకుండా రైళ్లు నిలిపివేశారు. బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతర్జాతీయ విమానస�

    దీపావళికి షాక్ : మరో 10రోజులు LPG నిలిపివేత

    October 24, 2019 / 03:20 AM IST

    రాష్ట్రవ్యాప్తంగా ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఎల్ పీజీ సిలిండర్లు మరో 10రోజులు నిలిపివేయనున్నారు. ముంబై,కొచ్చిలోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లోసాంకేతికసమస్యల కారణంగా ఈ నెల ప్రార�

    గమనిక : 3 రోజులూ నీటి సరఫరాకు అంతరాయం..ఏరియాలు ఇవే

    October 14, 2019 / 10:40 AM IST

    హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు జలమండలి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గోదావరి జలాల సరఫరాలో ఇబ్బంది కలుగుతోందని ఫలితంగా ఈ అసౌకర్యం కలిగిందని అధికారులు తెలిపారు. అందువల్ల నగరంలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచ�

    నగరవాసులకు గుడ్‌న్యూస్: 24 గంటలు వాటర్ 

    October 5, 2019 / 08:59 AM IST

    హైదరాబాద్ నగర వాసులకు  త్వరలో 24 గంటలు నీటి సరఫరా అందనుంది. దీని కోసం ఇప్పటికే వాటర్ బోర్డ్ అధికారులు కసరత్తులు చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటోంది.  రిజర్వాయర్లలో నీరు సమృద్దిగా

    ICFAIలో మంజీరా కట్ : 3వేల మంది స్టూడెంట్స్ ఇబ్బందులు

    March 27, 2019 / 07:59 AM IST

    ప్రముఖ విద్యా సంస్థగా పేరొందిన ఐసీఎఫ్ఏఐ (ICFAI)లో విద్యార్థులు నీటి కోసం తహతహలాడుతున్నారు. నీళ్లు ఇవ్వండి మహాప్రభో అంటున్నారు స్టూడెంట్స్. నీళ్లు లేకపోవడంతో సుమారు 3వేల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ �

10TV Telugu News