-
Home » supream court
supream court
ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.13కోట్ల ఖర్చు...నేడు సుప్రీం అనుమతి కోరనున్న సర్కారు
November 10, 2023 / 06:20 AM ISTదేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది....
Manipur : మణిపూర్ కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్
October 17, 2023 / 05:52 AM ISTమణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మే నెలలో మణిపూర్లోని కంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి సీబీఐ సోమవారం…
MP Mohammed Faizal : ఎన్సీపీ ఎంపీకి సుప్రీం ఊరట..ఎంపీగా ముహమ్మద్ ఫైజల్ కొనసాగింపు
October 10, 2023 / 05:49 AM ISTఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ కు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ రాజకీయ నాయకుడు, ఎంపీ మహ్మద్ ఫైజల్ను సస్పెండ్ చేయాలనే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది....
Supreme Court : కేరళ గవర్నరుకు వ్యతిరేకంగా సుప్రీం ఆశ్రయిస్తాం : సీఎం పినరయి విజయన్
September 28, 2023 / 12:46 PM ISTకేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరవయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే…
Election Commission of India : ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టుకు ఈసీ వెల్లడి
September 22, 2023 / 08:30 AM ISTఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్లు…
Ex Bihar MP : జంట హత్యల కేసులో మాజీ ఎంపీకి జీవిత ఖైదు…సుప్రీంకోర్టు సంచలన తీర్పు
September 1, 2023 / 11:36 AM IST1995వ సంవత్సరంలో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్కు సుప్రీంకోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1995లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇద్దరు…
Rahul Gandhi : రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ
August 7, 2023 / 10:36 AM ISTకాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తిరిగి పార్లమెంటుకు రానున్నారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై 2019వ సంవత్సరం నాటి పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్…