Home » Supreme Court Collegium
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అలోక్ ఆరాధేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
మూడు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఏడుగురు బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు, మద్రాసు హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు.
హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో బుధవారం(జులై 20,2022) జరిగిన కొలీజియంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జిలుగా పదో�
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని కోలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది.
దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో ఒకేసారి 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను జడ్జీలుగా సిఫార్సు చేసింది.
సుప్రీం పీఠంపై మరో తెలుగు తేజం
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ బదిలీ అయ్యారు. కోల్ కతా హైకోర్టు చీఫ్ జిస్టిస్ గా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జన�