Home » Supreme Court
‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. దీని ప్రకారం.. జై షా, సౌరవ్ గంగూలీ తమ పదవుల్లో తిరిగి కొనసాగవచ్చు. వరుసగా రెండో టర్మ్ పదవుల్లో ఉండొచ్చు.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని-2019 (సీఏఏ) సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. సీఏఏపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. సెప్టెంబర్ 19 నుంచి విచారణ జరుగుతుందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. ఈ క
వీధి కుక్కలకు ఆహారం అందించే వారు... ఇకపై అవి ఎవరినైనా కరిస్తే బాధ్యత తీసుకోవాలని సూచించింది భారత సుప్రీంకోర్టు. వాటికి వ్యాక్సినేషన్ కూడా చేయించాలని ఆదేశించింది.
నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్ అబు సోహెల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. స్వతంత్ర, విశ్వసనీయమైన, నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించాలని అందులో కోరారు. కాగా, నుపుర్ శర్మపై గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ హైక�
ఐసీపీ సెక్షన్ 375 (అత్యాచారం/రేప్) కింద వైవాహిక అత్యాచారం మినహాయింపుపై రాజ్యాంగబద్ధతను పిటిషన్లు సవాల్ చేశారు. వివాహిత తన భర్త చేతిలో అత్యాచారానికి గురైతే ఇది వివాహిత మహిళల పట్ల వివక్ష చూపుతుందని పిటిషనర్లు వాదించారు. అయితే సెక్షన్ 375లో మినహా�
22 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధిక్ అనే జర్నలిస్టుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హత్రాస్లో జరిగిన ఒక అత్యాచార కేసులోని రహస్యాలను వెలికితీసేందుకు వెళ్తుండగా పోలీసులు అతడ్ని 2020లో అరెస్టు చేశారు.
మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 13 నుంచి విచారణ ప్రారంభమవుతుందని సుప్రీం ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కులాల వారికి
ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే ముస్లింలు మినహా మిగతావారందరికీ పౌరసత్వం ఇస్తామని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా భారతదేశ పొరుగు ముస్లిం మెజారిటీ దేశాలలోని ముస్ల�
Supreme Court Inquiry on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్పై దాఖలైన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇచ్చిన అనుమతుల కంటే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ని�
ఇదే సమయంలో గుజరాత్ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం ఒక సూచన చేసింది. తీస్తా సెతల్వాద్ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై గురువ�