Home » Supreme Court
దీనిపై సుప్రీం స్పందిస్తూ ‘‘సంస్కృతం నుంచి పలు భాషలు కొన్ని పదాలు తీసుకున్నాయని మాక్కూడా తెలుసు. అంత మాత్రాన సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలని మేము ఆదేశాలు ఇవ్వలేం. దానికి రాజ్యాంగ సవరణ అవసరం. ఒక్క శాసనశాఖకు మాత్రమే అది సాధ్యం’’ అని సమాధానం ఇచ
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో వారికి చుక్కెదురైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్ధించింది. ఉత్సవ నిర్వహణపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర �
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును ప్రకటించింది. ఈ కేసులోని యూపీ ప్రభుత్వం, ఇతర అధికారులపై దాఖలైన అన్ని ధిక్కార పిటీషన్లను కోర్టు రద్దు చేసింది.
ఎన్నో కష్టాలు పడి తాను పైకి వచ్చానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తాను గొప్ప జడ్జిని కాకపోవచ్చు కానీ సామాన్యుడికి న్యాయం అందేలా కృషి చేశానని తెలిపారు. సుప్రీంకోర్టులో జరిగిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. తన వృత్తి జీవితం�
సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విమరణ చేయనున్నారు. సుప్రింకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన విశేష సేవలు అందించారు. అయితే చివరి రోజు నూతనంగా నియమితులైన సీజేఐలతో కలిసి రమణ బెంచ్ ను పంచుకోనున్నారు. మొత్తం ఐదు కేస�
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార నేరస్తులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక సదుపాయాల్ని కల్పించి గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో బిల్కిస్ బానో అత్యాచా�
బిల్కిస్ బానో కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిందితుల విడుదలను వ్యతిరేకిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
రామసేతును వారతస్వ కట్టడంగా గుర్తించే పటిషన్పై విచారణను ఈరోజు సుప్రీంకోర్టు తుది దశకు తీసుకుంది. అలాగే ఇది నిజమో అబద్ధమో చెప్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ నిజం అయితే నేను విజయం సాధిస్తాను. అబద్ధం అయితే 2024లో నరేంద్ర�
ఉత్తర్ప్రదేశ్ నోయిడాలో సూపర్ టెక్ ట్విన్ టవర్ కూల్చివేతకు ముహూర్తం ఖరారు అయ్యింది. గ్రేటర్ నోయిడా సెక్టార్ 91లో 2009 నుంచి ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టింది సూపర్ టెక్ నిర్మణ సంస్థ. అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఆగ
ఔషధ తయారీ సంస్థలు తాము తయారు చేసే ట్యాబ్లెట్లు, మెడిసిన్ సూచించినందుకు డాక్టర్లకు భారీగా తాయిలాలు ఇస్తున్నాయని, ఇలాంటి వాటిని నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.