Home » Supreme Court
తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. మదురై జిల్లాలోని అవనియాపురంలో 700 ఎద్దులు,730మంది బుల్ క్చాచర్ప్(ఎద్దులను పట్టుకునే
సుప్రీంకోర్టులో నిర్భయ దోషులకు చుక్కెదురైంది. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు నిర్భయ దోషుల అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వినయ్, ముఖేశ్ పిటిషన్లను మంగళవారం (జనవరి 14, 2020) అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జనవరి 22న న
పౌరసత్వ సవరణ చట్టం(caa)ని కేరళ ప్రభుత్వం తీవ్రంగ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు వి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్,హత్య కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల ఉరికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తీహార్ జైలులో ట్రయల్స్ కూడా పూర్తి అయ్యాయి. నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఇటీవ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే నెలలోనే దేశ రాజధానిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో మీకు నచ్చిన పార్టీకి నిధులు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. అది కూడా రహాస్యంగా నిధులు ఇవ్వొచ్చు. నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎలక్ట్రో�
శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన సంగతి �
కేరళ ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం 138 రోజుల్లోగా మరాడులో అక్రమంగా నిర్మించిన నాలుగు అపార్ట్ మెంట్లు కూల్చివేయాలని గతేడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మరాడు మున్సిపాల్టీలో అక్రమంగా నిర్మించిన నాలుగు భారీ లగ్జరీ అ�
సైరన్ మిస్రీని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా తిరిగి నియమించిలంటూ గతేడాది డిసెంబర్ 18న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మా
సీఏఏ-పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతరేకంగా వివిధ కోర్టుల్లో దాఖలైన అన్నీ పిటీషన్లను జనవరి 22 న విచారించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. పలు కోర్టుల్లో ఈఅంశంపై పిటీషన్లు దాఖలు చేసిన అందరికీ సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సీఏఏక�
నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.