Home » Surat
AAP సూరత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో మంచి జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన దృష్టిని 2022లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు మళ్లించింది. శుక్రవారం సూరత్ లో ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పర్యటించారు. స్థానిక ఆప్
Gujarat:గుజరాత్లోని కొసంబా జిల్లా సూరత్కు దగ్గరగా పలోద్ గ్రామంలోని కిమ్ రోడ్లో ట్రక్కు అదుపుతప్పి ఫుట్పాత్పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లగా ఘటనలో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. వారిని సూరత్లోని ఆసుపత్రికి తరలించా�
Gujarat Organs of 2 and a half year old dead child gives new lease of life to five : దానాలు అన్నింటిలోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. ఎంత దానం చేసిన చాలు అనేది అన్నదానం ఒక్కటే కాబట్టి. కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని దానాల్లోకి అవయవదానం చాలా గొప్పది అంటున్నారు. కారణం చనిపోతూ మరిక�
Thief deposits booty in bank, seeks redemption from God : ఇళ్ళలో చోరీలు చేసి పలాయనం చిత్తగించే దొంగను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతడు చెప్పిన మాట విని పోలీసులు షాక్ కు గురయ్యారు. చోరీ చేసిన సొత్తులో కొంత మొత్తం తన పాపాలు తొలగించమని దేవుడి హుండీలో డబ�
Gujarat : gold sweet : బంగారంతో చిన్న ఉంగరం చేయించుకోవటానికి చుక్కలు కనిపించే ఈ రోజుల్లో ఓ మిఠాయిల వ్యాపారి ఏకంగా బంగారంతో స్వీట్లు తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. దసరా.. దీపావళి వంటి పండుగలకు స్వీట్లు ప్రత్యేకంగా తయారు చేసే ఈ వ్యాపారం బంగారంతో స్�
అమ్మాయి తరుఫు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే కోపంతో అంతకు ముందు ఆమెతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఒక యువకుడు. ముంబైలోని, మలాద్ శివారులోని, పఠావ్ వాడీ కి చెందిన ముర్తుజా ముస్తాలి వోహ్రాకు గతేడాది…. గుజరాత్ కు చెం�
కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�
భారతదేశాన్ని కరోనా భయపెడుతోంది. నాలుగు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 50 మందికి పైగానే మృత్యువాత పడుతున్నారు. ప్రాణాలకు తెగించి వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రతొక్కరూ వీరి సేవలకు సలాం అంటూ జై కొడుతున్నారు. కానీ కొంతమ�
లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చారని మందలించిన పోలీసులపై దాదాపు 93మంది కార్మికులు ఎదురుదాడి చేశారు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్ సిటీలో జరిగింది. అంతేకాకుండా ఆదివారం రాత్రి గణేశ్ నగర్, తృప్తి నగర్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు 500మంది కార�
సూరత్ మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన మహిళా ట్రైనీలను వైద్య పరీక్షల పేరుతో గ్రూపుగా నగ్నంగా నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు. ఎస్ఎమ్సీ ఎంప్లాయీస్ యూనియన్ అవివాహితులను కూడా ప్రెగ్నెన్సీ టెస్టు పేరుతో వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్న