ఇప్పటికే ‘ఆర్సీ15’ చిత్రీకరణ పుణెలో ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేయనున్నాడని సమాచారం. సునీల్ కూడా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ గురువారం(మార్చి-18,2021) తన నామినేషన్ దాఖలు చేశారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు.